ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రవాదుల దాడి- పోలీసు అధికారి మృతి

author img

By

Published : Sep 12, 2021, 2:00 PM IST

Updated : Sep 12, 2021, 4:00 PM IST

Terrorists attack police party
పోలీసు బృందంపై ఉగ్రవాదుల దాడి

13:57 September 12

పోలీసు బృందంపై ఉగ్రవాదుల దాడి- అధికారి మృతి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓల్డ్​ శ్రీనగర్​ ఖాన్యర్​లో పోలీస్​ బృందంపై దాడి చేశారు. 

ఈ ఘటనలో ఓ పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్​ఎంహెచ్​ఎస్​ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు పోలీసు అధికారి అర్షిద్​ అష్రఫ్​.  

''మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసు బృందంపై కాల్పులు జరపగా.. పీఎస్​ఐ అర్షిద్​ అహ్మద్​కు (ప్రొబేషనరీ సబ్​ ఇన్​స్పెక్టర్​) గాయాలయ్యాయి.''

    - పోలీసు అధికారి

పోలీసు బృందంపై దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

13:57 September 12

పోలీసు బృందంపై ఉగ్రవాదుల దాడి- అధికారి మృతి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓల్డ్​ శ్రీనగర్​ ఖాన్యర్​లో పోలీస్​ బృందంపై దాడి చేశారు. 

ఈ ఘటనలో ఓ పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్​ఎంహెచ్​ఎస్​ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు పోలీసు అధికారి అర్షిద్​ అష్రఫ్​.  

''మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసు బృందంపై కాల్పులు జరపగా.. పీఎస్​ఐ అర్షిద్​ అహ్మద్​కు (ప్రొబేషనరీ సబ్​ ఇన్​స్పెక్టర్​) గాయాలయ్యాయి.''

    - పోలీసు అధికారి

పోలీసు బృందంపై దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Last Updated : Sep 12, 2021, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.