ETV Bharat / bharat

సరిహద్దుల్లో పాక్​ కవ్వింపులు- భారత్ దీటైన బదులు

author img

By

Published : Nov 13, 2020, 1:58 PM IST

పాకిస్థాన్​ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణరేఖ వెంబడి పాక్​ సైన్యం మళ్లీ కాల్పులకు తెగబడింది. దాయాది కవ్వింపు చర్యలకు భారత్​ దీటుగా సమాధానమిచ్చింది.

Jammu and Kashmir: Pakistan violates ceasefire in three sectors along LoC
సరిహద్దుల్లో పాక్​ కవ్వింపు చర్యలు

పాకిస్థాన్​​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి బందిపొర జిల్లా గురజ్​ సెక్టార్​, కుప్వారా జిల్లాలోని కెరాన్​ సెక్టార్​ వద్ద మధ్యాహ్నం కాల్పులకు తెబడింది పాక్​ సైన్యం.

బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్​ వద్ద కూడా పాక్​ కాల్పులు జరిపినట్లు సైన్యాధికారులు తెలిపారు. అయితే ఈ మూడు సెక్టారుల్లోనూ పాక్​ సైన్యాన్ని దీటుగా తిప్పికొట్టాయి భారత్​ బలగాలు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం అధికారులు వెల్లడించారు.

పాకిస్థాన్​​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి బందిపొర జిల్లా గురజ్​ సెక్టార్​, కుప్వారా జిల్లాలోని కెరాన్​ సెక్టార్​ వద్ద మధ్యాహ్నం కాల్పులకు తెబడింది పాక్​ సైన్యం.

బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్​ వద్ద కూడా పాక్​ కాల్పులు జరిపినట్లు సైన్యాధికారులు తెలిపారు. అయితే ఈ మూడు సెక్టారుల్లోనూ పాక్​ సైన్యాన్ని దీటుగా తిప్పికొట్టాయి భారత్​ బలగాలు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: అండమాన్ దీవుల్లో భూకంపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.