దేశంలో కొత్తగా 40,715 వేల మందికి వైరస్ సోకింది. మరో 199 మంది చనిపోయారు. సోమవారం నమోదైన కొవిడ్ కేసులతో పోల్చితే మంగళవారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
- మొత్తం కేసులు: 1,16,86,796
- మొత్తం మరణాలు: 1,60,166
- కోలుకున్నవారు: 1,11,81,253
- యాక్టివ్ కేసులు: 3,45,377
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 84 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా సోమవారం ఒక్కరోజే 9,67,459 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్ టెస్ట్ల సంఖ్య 23 కోట్ల 54 లక్షల దాటింది.
ఇదీ చదవండి:'ఉద్ధవ్కు సీఎంగా కొనసాగే అర్హత లేదు'