ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా మరో 24,712 మందికి కరోనా

author img

By

Published : Dec 24, 2020, 9:41 AM IST

దేశంలో కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 24,712 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 312 మంది కొవిడ్​ బారిన పడి మృతి చెందారు.

INDIA REGISTERED 24,712 NEW COVID-19 CASES AND 312 DEATHS IN LAST 24 HOURS
దేశవ్యాప్తంగా మరో 24,712 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసుల్లో మరోసారి స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 24వేల 712 వైరస్​ కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1కోటీ 1లక్షా 23వేల 778కి చేరింది. మరో 312 మంది మహమ్మారికి బలవ్వగా.. మరణాల సంఖ్య 1లక్షా 46వేల 756కు పెరిగింది.

రికవరీ రేటు ఇలా..

బుధవారం ఒక్కరోజే 29వేల మంది వైరస్​ను జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 96లక్షల 93వేల 173కు పెరిగింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 2లక్షల 83వేలకు తగ్గింది. దేశవ్యాప్త రికవరీ రేటు 95.75 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 కేసుల్లో మరోసారి స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 24వేల 712 వైరస్​ కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 1కోటీ 1లక్షా 23వేల 778కి చేరింది. మరో 312 మంది మహమ్మారికి బలవ్వగా.. మరణాల సంఖ్య 1లక్షా 46వేల 756కు పెరిగింది.

రికవరీ రేటు ఇలా..

బుధవారం ఒక్కరోజే 29వేల మంది వైరస్​ను జయించగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 96లక్షల 93వేల 173కు పెరిగింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 2లక్షల 83వేలకు తగ్గింది. దేశవ్యాప్త రికవరీ రేటు 95.75 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇవీ చదవండి:

దిల్లీలో కొత్తరకం వైరస్​ అనుమానిత కేసు

'కొవిషీల్డ్‌'కు ముందుగా మనదేశంలోనే అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.