ETV Bharat / bharat

ప్రకృతి ప్రకోపానికి ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

author img

By

Published : May 20, 2021, 7:51 PM IST

తౌక్టే ప్రభావంతో ఉత్తరాఖండ్​లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

Heavy rain damages
విరిగిపడ్డ కొండచరియలు

ఉత్తరాఖండ్​లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దెహ్రాదూన్​ జిల్లా చక్రాతాలో ఓ గుడిసెపై బండరాళ్లు దొర్లిపడగా... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

Heavy rain damages
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు

కొండచరియలు విరిగిపడడం వల్ల పలు జాతీయ రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. సహాయక బృందాలను ప్రభుత్వం మోహరించింది.

Heavy rain damages
కాలువలో కొట్టుకుపోతున్న వాహనం

ఇదీ చదవండి: 'లెక్కలు' తప్పడం వల్లే ఆ నౌకకు ప్రమాదం

: దగ్గుతుంటే రక్తం- బ్లాక్​ ఫంగస్​ ఎఫెక్ట్​!

ఉత్తరాఖండ్​లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దెహ్రాదూన్​ జిల్లా చక్రాతాలో ఓ గుడిసెపై బండరాళ్లు దొర్లిపడగా... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

Heavy rain damages
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు

కొండచరియలు విరిగిపడడం వల్ల పలు జాతీయ రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. సహాయక బృందాలను ప్రభుత్వం మోహరించింది.

Heavy rain damages
కాలువలో కొట్టుకుపోతున్న వాహనం

ఇదీ చదవండి: 'లెక్కలు' తప్పడం వల్లే ఆ నౌకకు ప్రమాదం

: దగ్గుతుంటే రక్తం- బ్లాక్​ ఫంగస్​ ఎఫెక్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.