ETV Bharat / bharat

కుప్పకూలిన రైల్వే వంతెన.. ఇద్దరు కూలీలు మృతి - గువాహటిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే

అసోం గువాహటిలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్​ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

2 killed in Assam
అసోంలో బ్రిడ్జి కూలి ఇద్దరు కూలీల మృతి
author img

By

Published : Feb 14, 2021, 6:19 AM IST

అసోం గువాహటిలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అక్కడే పని చేస్తోన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గువాహటి వైద్య కళాశాలకు తరలించారు.

గువాహటిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే(ఎన్​ఎఫ్​ఆర్) అండర్​ బ్రిడ్జ్​ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనలో మరో ఏడుగురు కూలీలను స్థానిక సిబ్బంది కాపాడినట్లు చెప్పారు.

అసోం గువాహటిలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అక్కడే పని చేస్తోన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గువాహటి వైద్య కళాశాలకు తరలించారు.

గువాహటిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే(ఎన్​ఎఫ్​ఆర్) అండర్​ బ్రిడ్జ్​ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనలో మరో ఏడుగురు కూలీలను స్థానిక సిబ్బంది కాపాడినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:'ఆ సరస్సు​తో ఇక ప్రమాదం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.