ETV Bharat / bharat

టీకా తీసుకున్న కేజ్రీవాల్​, కశ్మీర్ ఎల్​జీ

రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ పక్రియలో భాగంగా మరికొందరు ప్రముఖులు టీకాల స్వీకరించారు. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, హిమాచల్​ ప్రదేశ్​ సీఎం జయరాం ఠాకూర్​, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్​ మనోజ్​ సిన్హా గురువారం టీకా వేయించుకున్నారు.​

author img

By

Published : Mar 4, 2021, 11:51 AM IST

Updated : Mar 4, 2021, 12:12 PM IST

Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
టీకా తీసుకున్న కేజ్రీవాల్​, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్​

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నారు. లోక్​నాయక్​ జైప్రకాశ్​ నారాయణ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిడోసు వేయించుకున్నారు. అంతకుముందు కేజ్రీవాల్​ తల్లిదండ్రులు రామ్​ కేజ్రీవాల్​, గీతాదేవి.. కొవిషీల్డ్​ తొలి డోసు వేయించుకున్నారు.

Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
టీకా తీసుకున్న కేజ్రీవాల్​
Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
కేజ్రీవాల్ తండ్రి రామ్​ కేజ్రీవాల్
Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
కేజ్రీవాల్ తల్లి గీతాదేవి

హిమాచల్​ ప్రదేశ్​ సీఎం జయరాం ఠాకూర్​ కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు.

Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
టీకా తీసుకున్న హిమాచల్​ సీఎం జయరాం ఠాకూర్​

జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా.. కొవిడ్​ టీకా స్వీకరించారు. జమ్ములోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో వ్యాక్సిన్​ తీసుకున్నారు.

Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
జమ్ముకశ్మీర్​ లెఫ్టనెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా

కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియ రెండో దశలో భాగంగా ఇప్పటికే ప్రధాని, రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు టీకా తీసుకున్నారు.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నారు. లోక్​నాయక్​ జైప్రకాశ్​ నారాయణ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిడోసు వేయించుకున్నారు. అంతకుముందు కేజ్రీవాల్​ తల్లిదండ్రులు రామ్​ కేజ్రీవాల్​, గీతాదేవి.. కొవిషీల్డ్​ తొలి డోసు వేయించుకున్నారు.

Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
టీకా తీసుకున్న కేజ్రీవాల్​
Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
కేజ్రీవాల్ తండ్రి రామ్​ కేజ్రీవాల్
Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
కేజ్రీవాల్ తల్లి గీతాదేవి

హిమాచల్​ ప్రదేశ్​ సీఎం జయరాం ఠాకూర్​ కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు.

Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
టీకా తీసుకున్న హిమాచల్​ సీఎం జయరాం ఠాకూర్​

జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా.. కొవిడ్​ టీకా స్వీకరించారు. జమ్ములోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో వ్యాక్సిన్​ తీసుకున్నారు.

Delhi CM administered COVID-19 vaccine at LNJP hospital
జమ్ముకశ్మీర్​ లెఫ్టనెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా

కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియ రెండో దశలో భాగంగా ఇప్పటికే ప్రధాని, రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు టీకా తీసుకున్నారు.

Last Updated : Mar 4, 2021, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.