ETV Bharat / bharat

తగ్గుతున్న ఉద్ధృతి.. కొత్త కేసులు 3.26 లక్షలు

దేశంలో కొత్తగా మూడు లక్షల 26 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3890మంది మరణించారు. శుక్రవారం 16.93 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

author img

By

Published : May 15, 2021, 9:37 AM IST

Updated : May 15, 2021, 11:35 AM IST

COVID CASES
కొత్తగా 3.26 లక్షల మందికి కరోనా

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 3,26,098‬ మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3890మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,43,72,907‬
  • మొత్తం మరణాలు: 2,66,207
  • కోలుకున్నవారు: 2,04,32,898
  • యాక్టివ్ కేసులు: 36,73,802

శుక్రవారం 16,93,093 నమూనాను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మే 14నాటికి చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 31,30,17,193కి చేరినట్లు వెల్లడించింది.

కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 18.04 కోట్ల డోసులను పంపిణఈ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం 11 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: 'అంతర్జాతీయ సమాజం భారత్​కు సాయపడాలి'

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 3,26,098‬ మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3890మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,43,72,907‬
  • మొత్తం మరణాలు: 2,66,207
  • కోలుకున్నవారు: 2,04,32,898
  • యాక్టివ్ కేసులు: 36,73,802

శుక్రవారం 16,93,093 నమూనాను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మే 14నాటికి చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 31,30,17,193కి చేరినట్లు వెల్లడించింది.

కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 18.04 కోట్ల డోసులను పంపిణఈ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం 11 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: 'అంతర్జాతీయ సమాజం భారత్​కు సాయపడాలి'

Last Updated : May 15, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.