ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కరోనా- కొత్తగా 38,074 కేసులు

author img

By

Published : Nov 10, 2020, 10:28 AM IST

భారత్​లో తాజాగా 38,074 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 448 మంది మహమ్మారి ధాటికి బలయ్యారు.

Coronavirus cases reached to 86 lakhs in India
దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుదల కనిపించింది. తాజాగా 38,074 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 448 మంది మరణించారు.

మొత్తం కేసులు: 85,91,731

మొత్తం మరణాలు: 1,27,059

మొత్తం కోలుకున్నవారు: 79,59,406

కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 42,033 మంది వైరస్​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటులో పెరుగుదల నమోదవగా... మరణాల రేటులో క్షీణత కనిపిస్తోంది.

ప్రస్తుతం 5 లక్షల మందికిపైగా చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి: బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుదల కనిపించింది. తాజాగా 38,074 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 448 మంది మరణించారు.

మొత్తం కేసులు: 85,91,731

మొత్తం మరణాలు: 1,27,059

మొత్తం కోలుకున్నవారు: 79,59,406

కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 42,033 మంది వైరస్​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటులో పెరుగుదల నమోదవగా... మరణాల రేటులో క్షీణత కనిపిస్తోంది.

ప్రస్తుతం 5 లక్షల మందికిపైగా చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి: బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.