ETV Bharat / bharat

నవోదయ విద్యార్థుల కోసం ప్రధానికి సోనియా లేఖ

author img

By

Published : May 20, 2021, 2:39 PM IST

తల్లితండ్రులను కోల్పోయిన నవోదయ విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలని ప్రధానమంత్రిని కోరారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ మేరకు లేఖ రాశారు.

Congress interim chief Sonia Gandhi wrote to PM Modi
నవోదయా విద్యార్థుల కోసం ప్రధానికి సోనియా లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. తల్లితండ్రులు, సంరక్షకులను కోల్పోయిన నవోదయ విద్యాలయ విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

కరోనా కారణంగా అనేక కుటుంబాలు ఎంతో వేదనను అనుభవిస్తున్నాయని సోనియా పేర్కొన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి సహకారం లభించడం లేదని అన్నారు.

Congress interim chief Sonia Gandhi wrote to PM Modi
సోనియా లేఖ

ఇదీ చదవండి:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. తల్లితండ్రులు, సంరక్షకులను కోల్పోయిన నవోదయ విద్యాలయ విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

కరోనా కారణంగా అనేక కుటుంబాలు ఎంతో వేదనను అనుభవిస్తున్నాయని సోనియా పేర్కొన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి సహకారం లభించడం లేదని అన్నారు.

Congress interim chief Sonia Gandhi wrote to PM Modi
సోనియా లేఖ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.