ETV Bharat / bharat

సీబీఎస్ఈ.. పరీక్షల తేదీలొచ్చేశాయ్

author img

By

Published : Aug 10, 2021, 9:04 PM IST

10,12వ తరగతి విద్యార్థుల మార్కుల ఇంప్రూవ్​మెంట్​కు సంబంధించి సీబీఎస్​ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనుంది.

సీబీఎస్ఈ
సీబీఎస్ఈ

పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రైవేటు అభ్యర్థులు తమ మార్కులు పెంచుకునేందుకు వీలు కల్పించింది సీబీఎస్​ఈ. ఈ మేరకు ఓ నోటిఫికేషన్​ను జారీ చేసింది. దీని ప్రకారం.. కంపార్ట్మెంట్/ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష కోసం పది, పన్నెండో తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరీక్షలు ఆగస్టు 25 నుంచి జరగనున్నాయి.

ఇక రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి జాబితా(ఎల్​ఓసీ) ఆన్‌లైన్​లో సమర్పించే తేదీని విడుదల చేసింది. ఇవి సైతం ఈ నెల 25నుంచి మొదలు కానున్నాయి.

పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రైవేటు అభ్యర్థులు తమ మార్కులు పెంచుకునేందుకు వీలు కల్పించింది సీబీఎస్​ఈ. ఈ మేరకు ఓ నోటిఫికేషన్​ను జారీ చేసింది. దీని ప్రకారం.. కంపార్ట్మెంట్/ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష కోసం పది, పన్నెండో తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరీక్షలు ఆగస్టు 25 నుంచి జరగనున్నాయి.

ఇక రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి జాబితా(ఎల్​ఓసీ) ఆన్‌లైన్​లో సమర్పించే తేదీని విడుదల చేసింది. ఇవి సైతం ఈ నెల 25నుంచి మొదలు కానున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.