ETV Bharat / bharat

నిద్రమత్తులో డ్రైవర్.. నదిలోకి బస్సు​.. ముగ్గురు దుర్మరణం

author img

By

Published : Jan 2, 2022, 3:03 PM IST

Updated : Jan 2, 2022, 3:48 PM IST

Bus Accident: డ్రైవర్​ నిద్రమత్తులో తూగుతూ బస్సును నడిపి నదిలోకి తీసుకెళ్లాడు. వంతెనపై నుంచి 15 అడుగుల లోతులో బస్సు పడగా.. ముగ్గురు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

Bus Accident
Bus Accident

Bus Accident: మధ్యప్రదేశ్​ అలీరాజ్​పుర్​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లగా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నాడు.

3 killed, 28 injured after bus falls into river in MP
నదిలో పడ్డ బస్సు

క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులను కలెక్టర్​, ఎస్పీ సహా పలువురు పరామర్శించారు.

3 killed, 28 injured after bus falls into river in MP
బాధితులను పరామర్శిస్తున్న అధికారులు

ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చందాపుర్​ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బస్సు గుజరాత్​లోని చోటా ఉదయ్​పుర్​ నుంచి మధ్యప్రదేశ్​లోని అలీరాజ్​పుర్​కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.

డ్రైవర్​ నిద్రపోయిన కారణంగానే బస్సు మెల్​ఖోద్రా నదిలో పడిపోయిందని తెలుస్తోంది.

3 killed, 28 injured after bus falls into river in MP
మృతదేహాలను వెలికితీసిన అధికారులు
3 killed, 28 injured after bus falls into river in MP
జేసీబీతో బస్సును బయటకుతీసిన సిబ్బంది

ఇదీ చూడండి: ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Bus Accident: మధ్యప్రదేశ్​ అలీరాజ్​పుర్​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లగా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నాడు.

3 killed, 28 injured after bus falls into river in MP
నదిలో పడ్డ బస్సు

క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులను కలెక్టర్​, ఎస్పీ సహా పలువురు పరామర్శించారు.

3 killed, 28 injured after bus falls into river in MP
బాధితులను పరామర్శిస్తున్న అధికారులు

ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చందాపుర్​ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బస్సు గుజరాత్​లోని చోటా ఉదయ్​పుర్​ నుంచి మధ్యప్రదేశ్​లోని అలీరాజ్​పుర్​కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.

డ్రైవర్​ నిద్రపోయిన కారణంగానే బస్సు మెల్​ఖోద్రా నదిలో పడిపోయిందని తెలుస్తోంది.

3 killed, 28 injured after bus falls into river in MP
మృతదేహాలను వెలికితీసిన అధికారులు
3 killed, 28 injured after bus falls into river in MP
జేసీబీతో బస్సును బయటకుతీసిన సిబ్బంది

ఇదీ చూడండి: ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Last Updated : Jan 2, 2022, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.