ETV Bharat / bharat

భాజపా నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు

author img

By

Published : Aug 17, 2021, 7:06 PM IST

ఉగ్రమూకల దాడిలో భాజపా నేత జావీద్ అహ్మద్ చనిపోయారు. జమ్ముకశ్మీర్​లోని కుల్గాంలో ఈ ఘటన జరిగింది.

Kashmir
జమ్ముకశ్మీర్

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల కాల్పుల్లో భాజపా నేత జావీద్ అహ్మద్ దర్ మృతిచెందారు. దక్షిణ కశ్మీర్​లోని కుల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు.

షాలిబుగ్​ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు జావీద్.

Kashmir
జావీద్ అహ్మద్ దర్

ఈ దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి.

Kashmir
జావీద్ అహ్మద్ మృతదేహాన్ని తరలిస్తూ

ఇదీ చూడండి: భద్రతా బలగాలపై ముష్కరుల గ్రనేడ్​ దాడి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల కాల్పుల్లో భాజపా నేత జావీద్ అహ్మద్ దర్ మృతిచెందారు. దక్షిణ కశ్మీర్​లోని కుల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు.

షాలిబుగ్​ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు జావీద్.

Kashmir
జావీద్ అహ్మద్ దర్

ఈ దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి.

Kashmir
జావీద్ అహ్మద్ మృతదేహాన్ని తరలిస్తూ

ఇదీ చూడండి: భద్రతా బలగాలపై ముష్కరుల గ్రనేడ్​ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.