ETV Bharat / bharat

కోచింగ్​ సెంటర్ మూసేశారని విద్యార్థుల విధ్వంసం

author img

By

Published : Apr 5, 2021, 2:20 PM IST

Updated : Apr 5, 2021, 5:11 PM IST

బిహార్​లోని సాసారంలో విద్యార్థులు, మరికొందరు ప్రజలు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కరోనా నిబంధనల అమల్లో భాగంగా ఓ కోచింగ్ సెంటర్​ను అధికారులు మూయించడమే ఇందుకు కారణం.

A huge crowd of people protests during covid-19 protocol enforcement drive by the Police and Local Adminstration
కోచింగ్​ సెంటర్ల మూసివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన

బిహార్​లోని సారారంలో కరోనా నిబంధనల అమలుకు పోలీసులు, అధికారులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

కోచింగ్​ సెంటర్ మూసేశారని విద్యార్థుల విధ్వంసం

కొవిడ్ మార్గదర్శకాల అమల్లో భాగంగా ఓ కోచింగ్​ సెంటర్​ను అధికారులు మూసివేయించారు. అయితే... విద్యార్థులు, మరికొందరు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి: వ్యానుల్లో టీకా కేంద్రాలు- మాస్క్ లేకపోతే కరోనా టెస్ట్

బిహార్​లోని సారారంలో కరోనా నిబంధనల అమలుకు పోలీసులు, అధికారులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

కోచింగ్​ సెంటర్ మూసేశారని విద్యార్థుల విధ్వంసం

కొవిడ్ మార్గదర్శకాల అమల్లో భాగంగా ఓ కోచింగ్​ సెంటర్​ను అధికారులు మూసివేయించారు. అయితే... విద్యార్థులు, మరికొందరు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి: వ్యానుల్లో టీకా కేంద్రాలు- మాస్క్ లేకపోతే కరోనా టెస్ట్

Last Updated : Apr 5, 2021, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.