ETV Bharat / bharat

'రాహుల్ విమానం పంపిస్తాం.. కశ్మీర్​ రండి!'

author img

By

Published : Aug 13, 2019, 9:32 AM IST

Updated : Sep 26, 2019, 8:16 PM IST

జమ్ముకశ్మీర్​లో హింసాత్మక వాతావరణం నెలకొందని పేర్కొన్న రాహుల్​గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టారు ఆ రాష్ట్ర గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. కశ్మీర్​ పరిస్థితుల్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి ఆహ్వానించారు. అందుకు రాహుల్​ కోసం ప్రత్యేకంగా విమానం పంపుతామని ఎద్దేవా చేశారు.

'రాహుల్​ కశ్మీర్​ రండి.. విమానం పంపిస్తాం!'
'రాహుల్ విమానం పంపిస్తాం.. కశ్మీర్​ రండి!'

కశ్మీర్​లో పరిస్థితులు పరిశీలించేందుకు రాహుల్​ గాంధీకి ప్రత్యేక విమానం పంపిస్తామని పేర్కొన్నారు జమ్ముకశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. కశ్మీర్ లోయలో హింసాత్మక వాతావరణం నెలకొందని రాహుల్​ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక్కడి పరిస్థితులను చూశాక మాట్లాడాలని సూచించారు. పార్లమెంట్​లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ కాంగ్రెస్​ నాయకుడి ప్రవర్తనను.. రాహుల్​గాంధీ అవమానకరంగా భావించాలన్నారు గవర్నర్​.

"కశ్మీర్​కు రావాలని రాహుల్​గాంధీని ఆహ్వానించా. ఇక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు మీకు విమానం పంపుతాం. అప్పుడు మాట్లాడండి. మీరు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి, అలా మాట్లాడకూడదు. అధికరణ 370 రద్దులో ఎలాంటి మతపరమైన కోణం లేదు. ఇది అందరి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం. కశ్మీర్​పై కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అందులో సఫలం కాలేకపోతున్నారు."

- సత్యపాల్​ మాలిక్​, జమ్ముకశ్మీర్​ గవర్నర్​

జమ్ముకశ్మీర్​లో హింసాత్మక వాతావరణం నెలకొన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయని గత శనివారం రాహుల్​ గాంధీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సమాధానమివ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు స్పందించారు రాష్ట్ర గవర్నర్ మాలిక్​​.

విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తే హెచ్చరించినట్లు తెలిపారు మాలిక్​​. కశ్మీర్​లో ఏ ఒక్కరికీ బుల్లెట్​​ గాయం కూడా కాలేదన్నారు. చిన్న చిన్న ఘర్షణల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి తప్పా ఎక్కడా హింసాత్మక వాతావరణం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బేర్‌గ్రిల్స్‌తో ప్రధాని మోదీ సాహసయాత్ర

'రాహుల్ విమానం పంపిస్తాం.. కశ్మీర్​ రండి!'

కశ్మీర్​లో పరిస్థితులు పరిశీలించేందుకు రాహుల్​ గాంధీకి ప్రత్యేక విమానం పంపిస్తామని పేర్కొన్నారు జమ్ముకశ్మీర్​ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. కశ్మీర్ లోయలో హింసాత్మక వాతావరణం నెలకొందని రాహుల్​ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక్కడి పరిస్థితులను చూశాక మాట్లాడాలని సూచించారు. పార్లమెంట్​లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ కాంగ్రెస్​ నాయకుడి ప్రవర్తనను.. రాహుల్​గాంధీ అవమానకరంగా భావించాలన్నారు గవర్నర్​.

"కశ్మీర్​కు రావాలని రాహుల్​గాంధీని ఆహ్వానించా. ఇక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు మీకు విమానం పంపుతాం. అప్పుడు మాట్లాడండి. మీరు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి, అలా మాట్లాడకూడదు. అధికరణ 370 రద్దులో ఎలాంటి మతపరమైన కోణం లేదు. ఇది అందరి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం. కశ్మీర్​పై కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అందులో సఫలం కాలేకపోతున్నారు."

- సత్యపాల్​ మాలిక్​, జమ్ముకశ్మీర్​ గవర్నర్​

జమ్ముకశ్మీర్​లో హింసాత్మక వాతావరణం నెలకొన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయని గత శనివారం రాహుల్​ గాంధీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సమాధానమివ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు స్పందించారు రాష్ట్ర గవర్నర్ మాలిక్​​.

విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తే హెచ్చరించినట్లు తెలిపారు మాలిక్​​. కశ్మీర్​లో ఏ ఒక్కరికీ బుల్లెట్​​ గాయం కూడా కాలేదన్నారు. చిన్న చిన్న ఘర్షణల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి తప్పా ఎక్కడా హింసాత్మక వాతావరణం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బేర్‌గ్రిల్స్‌తో ప్రధాని మోదీ సాహసయాత్ర

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
++NO CUTAWAYS AVAILABLE - SOUNDBITES SEPARATED BY BLACK++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 13 August 2019
1. Hong Kong Chief Executive Carrie Lam at weekly news conference
2. SOUNDBITE (English) Carrie Lam, Hong Kong chief executive
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
3. SOUNDBITE (English) Carrie Lam, Hong Kong chief executive
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
4. SOUNDBITE (English) Carrie Lam, Hong Kong chief executive
++TRANSCRIPT TO FOLLOW++
5. Zoom out to wide of news conference ++CONTINUES FROM PREVIOUS SHOT++
STORYLINE:
Hong Kong Chief Executive Carrie Lam came under pressure from reporters on Tuesday as she defended the police crackdown on pro-democracy protesters.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.