ETV Bharat / bharat

అత్యుత్తమ నాయకుల్లో పారికర్ ఒకరు:వెంకయ్య

దివంగత నేత మనోహర్​ పారికర్​ కుటుంబాన్ని కలిసి సానుభూతి తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పారికర్​ చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ రక్షణమంత్రి​తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు వెంకయ్య.

author img

By

Published : Mar 24, 2019, 5:07 PM IST

Updated : Mar 24, 2019, 5:42 PM IST

మనోహర్​ పారికర్​ కుటుంబాన్నికలిసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అత్యుత్తమ నాయకుల్లో పారికర్ ఒకరు:వెంకయ్య
పనాజీలో గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుటుంబాన్ని పరామర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఒక రోజు పర్యటనలో భాగంగా గోవాకు చేరుకున్న వెంకయ్య నేరుగా దోనా పౌలాలోని పారికర్​ నివాసానికి చేరుకున్నారు. పారికర్​ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పారికర్​తో 30 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు వెంకయ్య.

"ఈ రోజు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుటుంబాన్ని కలిశాను. హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. పారికర్​తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఆధునిక కాలంలో​ అత్యుత్తమ నాయకులలో పారికర్​ ఒకరు. నిరాడంబరత కలిగిన నాయకుడు. సమగ్రతకు పారికర్​ మరో రూపం. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన ఆదర్శాలను ఆచరించటం, ప్రజాసేవలో వారిని అనుసరించటమే మనం ఆయనకిచ్చే నివాళి"

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.

ఈ నెల 17న మనోహర్​ పారికర్ క్లోమగ్రంథి వ్యాధితో కన్నుమూశారు.

అత్యుత్తమ నాయకుల్లో పారికర్ ఒకరు:వెంకయ్య
పనాజీలో గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుటుంబాన్ని పరామర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఒక రోజు పర్యటనలో భాగంగా గోవాకు చేరుకున్న వెంకయ్య నేరుగా దోనా పౌలాలోని పారికర్​ నివాసానికి చేరుకున్నారు. పారికర్​ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పారికర్​తో 30 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు వెంకయ్య.

"ఈ రోజు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుటుంబాన్ని కలిశాను. హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. పారికర్​తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఆధునిక కాలంలో​ అత్యుత్తమ నాయకులలో పారికర్​ ఒకరు. నిరాడంబరత కలిగిన నాయకుడు. సమగ్రతకు పారికర్​ మరో రూపం. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన ఆదర్శాలను ఆచరించటం, ప్రజాసేవలో వారిని అనుసరించటమే మనం ఆయనకిచ్చే నివాళి"

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.

ఈ నెల 17న మనోహర్​ పారికర్ క్లోమగ్రంథి వ్యాధితో కన్నుమూశారు.

Mumbai, Mar 24 (ANI): Bollywood actress Kangana Ranaut celebrated her 31st birthday in Mumbai on Saturday. Kangana cut her birthday cake with the paparazzi around them. Kangana Ranaut spent time at her home instead of going on a holiday. She is busy shooting for a promotional shoot for her upcoming film 'Mental Hai Kya', which is scheduled to release in May this year. Speaking to media, Kangana said, "We are having a small dinner with friends on my birthday. For me birthdays are like just another day as I don't take it in a special manner."
Last Updated : Mar 24, 2019, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.