ETV Bharat / bharat

బంధించిన దుండగుడు హతం.. చిన్నారులు సురక్షితం - సుభాశ్​ బాథమ్ హతం

ఉత్తర్​ప్రదేశ్ ఫరూఖాబాద్​లో 20 మంది చిన్నారులను నిర్బంధించిన... ఓ హత్య కేసు నిందితుడు సుభాశ్​ బాథమ్​ను పోలీసులు కాల్చిచంపారు. పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్​ విజయవంతంగా ముగించిన యూపీ పోలీసులను అభినందిస్తూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.10 లక్షలు రివార్డ్ ప్రకటించారు.

UP hostage crisis: All children rescued, accused killed
యూపీ: హత్యకేసు నిందితుడు హతం... చిన్నారులు సురక్షితం
author img

By

Published : Jan 31, 2020, 5:23 AM IST

Updated : Feb 28, 2020, 2:51 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఫరూఖాబాద్ కసారియా​లో పోలీసులు చేపట్టిన ఆపరేషన్​ విజయవంతమైంది. 20 మంది చిన్నారులను నిర్బంధించిన ఓ హత్యకేసు నిందితుడు సుభాష్​ బాథమ్​ కాల్పుల్లో హతమయ్యాడని పోలీసులు తెలిపారు. చిన్నారులంతా సురక్షితంగా బయటపడ్డారని స్పష్టం చేశారు.

రూ.10 లక్షల రివార్డ్

ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తిచేసిన యూపీ పోలీసులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అభినందిస్తూ, రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఆపరేషన్​లో పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు అందించనున్నట్లు యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ కె అవస్థీ తెలిపారు.

పుట్టిన రోజు వేడుకలని...

నిందితుడు సుభాశ్ బాథమ్​ తన కుమార్తె పుట్టినరోజు వేడుకల పేరుతో నిన్న 20 మందికి పైగా చిన్నారులను నిర్బంధించాడు. అడగడానికి వెళ్లిన గ్రామస్థులపైనా కాల్పులు జరిపాడు. ఫలితంగా ఓ వ్యక్తి గాయపడ్డాడు.

కొన్ని గంటల తరువాత, ఓ ఆరు నెలల పసికందును మాత్రం బాల్కనీ నుంచి తన పొరుగువారికి అప్పగించాడు. కాసేపటికే దుండగుడ్ని హతమార్చి ఆపరేషన్​ను విజయవంతంగా ముగించారు.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు



ఉత్తర్​ప్రదేశ్​ ఫరూఖాబాద్ కసారియా​లో పోలీసులు చేపట్టిన ఆపరేషన్​ విజయవంతమైంది. 20 మంది చిన్నారులను నిర్బంధించిన ఓ హత్యకేసు నిందితుడు సుభాష్​ బాథమ్​ కాల్పుల్లో హతమయ్యాడని పోలీసులు తెలిపారు. చిన్నారులంతా సురక్షితంగా బయటపడ్డారని స్పష్టం చేశారు.

రూ.10 లక్షల రివార్డ్

ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తిచేసిన యూపీ పోలీసులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అభినందిస్తూ, రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఆపరేషన్​లో పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు అందించనున్నట్లు యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ కె అవస్థీ తెలిపారు.

పుట్టిన రోజు వేడుకలని...

నిందితుడు సుభాశ్ బాథమ్​ తన కుమార్తె పుట్టినరోజు వేడుకల పేరుతో నిన్న 20 మందికి పైగా చిన్నారులను నిర్బంధించాడు. అడగడానికి వెళ్లిన గ్రామస్థులపైనా కాల్పులు జరిపాడు. ఫలితంగా ఓ వ్యక్తి గాయపడ్డాడు.

కొన్ని గంటల తరువాత, ఓ ఆరు నెలల పసికందును మాత్రం బాల్కనీ నుంచి తన పొరుగువారికి అప్పగించాడు. కాసేపటికే దుండగుడ్ని హతమార్చి ఆపరేషన్​ను విజయవంతంగా ముగించారు.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు



ZCZC
PRI ERG ESPL NAT
.GUWAHATI DES36
AS-IMAM-SARMA
Assam govt wants to bring Sharjeel Imam to Guwahati for interrogation: Himanta Biswa Sarma
         Guwahati, Jan 30 (PTI) The Assam government wants to bring Sharjeel Imam, arrested in a sedition case over his controversial "cut off-North-East-from-India" remark, to Guwahati for interrogation, state Finance Minister Himanta Biswa Sarma said on Thursday.
         Sarma, who also holds the charge of the Education and the Health departments, was speaking to reporters on the sidelines of an arms laying ceremony by the National Democratic Front of Bodoland (NDFB) factions here.
         "We have already made the requisition (based on a case filed here on Wednesday by Assam Police). We want Sarjeel Imam in Guwahati because we apprehend that the violence we have seen in Guwahati on December 11 and 12 must have some connection with his outcry...," the minister said.
         Sarma said police are analysing "certain information" received from the Central Forensic Laboratory regarding the role of the PFI in the violence here.
         Director General of Police (DGP) Bhaskar Jyoti Mahanta said Assam Police will bring Imam to Guwahati after taking a production warrant for interrogation. PTI ESB
IJT
01302202
NNNN
Last Updated : Feb 28, 2020, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.