ETV Bharat / bharat

'బీదర్'​ విమానాశ్రయం ప్రారంభం

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఇవాళ బీదర్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ ఎయిర్​పోర్ట్​ అందుబాటులోకి వచ్చినందున బెంగళూరు నుంచి బీదర్​కు గంటన్నర సమయంలో వెళ్లొచ్చని తెలిపారు.

author img

By

Published : Feb 7, 2020, 11:19 PM IST

Updated : Feb 29, 2020, 2:13 PM IST

Udan project Finally Bidar airport has inaugurated today.
బీదర్​ విమానాశ్రయాన్ని ప్రారంభించిన యడియూరప్ప

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్​ ప్రాజెక్టులో భాగంగా బీదర్​ విమానాశ్రయాన్ని ప్రారంభించారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. బెంగళూరు విమానాశ్రయంలో కొవ్వొత్తి ద్వారా ప్రారంభించారు.

బీదర్​ విమానాశ్రయాన్ని ప్రారంభించిన యడియూరప్ప

"బెంగళూరు నుంచి బీదరుకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవాలంటే సుమారు 14 గంటల సమయం పడుతుంది. కానీ ఈ విమాన సేవల ద్వారా కేవలం గంటన్నర సమయంలోనే చేరుకునే వీలు కలుగుతుంది. ఈ ఎయిర్​పోర్టును ప్రారంభించటం నాకు చాలా ఆనందంగా ఉంది."
-యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి.

ఆ తర్వాత ముఖ్యమంత్రితో సహా మరో 71 మంది ప్రయాణికులు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీదర్​ విమానాశ్రయానికి బయలుదేరిన మొదటి ట్రూజెట్ విమానంలో ప్రయాణించారు.

ఇదీ చూడండి:ఐదు రోజుల భారత​ పర్యటనలో శ్రీలంక ప్రధాని

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్​ ప్రాజెక్టులో భాగంగా బీదర్​ విమానాశ్రయాన్ని ప్రారంభించారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. బెంగళూరు విమానాశ్రయంలో కొవ్వొత్తి ద్వారా ప్రారంభించారు.

బీదర్​ విమానాశ్రయాన్ని ప్రారంభించిన యడియూరప్ప

"బెంగళూరు నుంచి బీదరుకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవాలంటే సుమారు 14 గంటల సమయం పడుతుంది. కానీ ఈ విమాన సేవల ద్వారా కేవలం గంటన్నర సమయంలోనే చేరుకునే వీలు కలుగుతుంది. ఈ ఎయిర్​పోర్టును ప్రారంభించటం నాకు చాలా ఆనందంగా ఉంది."
-యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి.

ఆ తర్వాత ముఖ్యమంత్రితో సహా మరో 71 మంది ప్రయాణికులు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీదర్​ విమానాశ్రయానికి బయలుదేరిన మొదటి ట్రూజెట్ విమానంలో ప్రయాణించారు.

ఇదీ చూడండి:ఐదు రోజుల భారత​ పర్యటనలో శ్రీలంక ప్రధాని

Intro:ಹೋಸ ವಿಮಾನಕ್ಕೆ ನೀರು ಹಾರಿಸಿ ಸ್ವಾಗತಿಸಿದ ಟ್ರೂಜೇಟ್ ಸಿಬ್ಬಂಧಿ...!

ಬೀದರ್:
ಬೀದರ್ - ಬೆಂಗಳೂರು ಹೊಸ ವಿಮಾನಯಾನ ಆರಂಭವಾಗಿದ್ದು ಇಂದು ಬೆಳಿಗ್ಗೆ ಬೆಂಗಳೂರಿನಿಂದ ಬೀದರ್ ಗೆ ಆಗಮಿಸಿದ ವಿಮಾನಕ್ಕೆ ಟ್ರೂಜೇಟ್ ಕಂಪನಿ ಸಿಬ್ಬಂಧಿಗಳು ನೀರು ಹಾರಿಸಿ ಸ್ವಾಗತಿಸಿದರು.

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಿ.ಎಸ್ ಯಡಿಯೂರಪ್ಪ ಅವರು ಬೆಂಗಳೂರಿನ ಕೆಂಪೆಗೌಡ ವಿಮಾನ ನಿಲ್ದಾಣದಿಂದ ನೂತನ ವಿಮಾನದಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸಿ ಬೀದರ್ ಗೆ ಆಗಮಿಸಿದರು. ಬೀದರ್ ವಾಯು ನೆಲೆಗೆ ಬಂದ ವಿಮಾನವನ್ನು ಟ್ರೂಜೇಟ್ ಸಿಬ್ಬಂಧಿಗಳು ವಾಡಿಕೆಯಂತೆ ಎರಡು ಅಗ್ನಿ ಶಾಮಕ ದಳದ ವಾಹನಗಳಿಂದ ಬಾನೆತ್ತರದಲ್ಲಿ ನೀರು ಹಾರಿಸಿ ವಿಮಾನಕ್ಕೆ ಭರ್ಜರಿಯಾಗಿ ಸ್ವಾಗತಿಸಿದರು.

ಸಿಎಂ ಬಿ.ಎಸ್ ಯಡಿಯೂರಪ್ಪ ಆದಿಯಾಗಿ ಸುಮಾರು 72 ಜನ ಮೊದಲ ಪ್ರಯಾಣ ಬೆಳೆಸಿದ್ದು ಈ ಮೂಲಕ ಟ್ರೂಜೇಟ್ ಕಂಪನಿಯೂ 24 ನೆಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ತನ್ನ ಓಡಾಟ ಆರಂಭಿಸಿದೆ ಎಂದು ಟ್ರೂಜೇಟ್ ಹೇಳಿದೆ.Body:ಅನಿಲConclusion:ಬೀದರ್
Last Updated : Feb 29, 2020, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.