ETV Bharat / bharat

కానిస్టేబుల్ కిడ్నాప్​.. ఇద్దరు ముష్కరులు హతం!

author img

By

Published : Apr 24, 2020, 11:08 PM IST

జమ్ముకశ్మీర్​ కుల్గాంలో ఎన్​కౌంటర్​ జరిగింది. పోలీస్ కానిస్టేబుల్​ను కిడ్నాప్​​ చేసిన ఉగ్రవాదలను మట్టుబెట్టాయి బలగాలు. ఈ ఆపరేషన్​లో కానిస్టేబుల్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.

Two militants killed in encounter
పోలీస్ కానిస్టేబుల్ కిడ్నాప్​.. ఇద్దరు ముష్కురులు హతం

జమ్ముకశ్మీర్​లో కుల్గాం జిల్లాలో పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. భద్రత దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదాలు హతమయ్యారు. కుల్గాంలోని షిర్పోరాలో ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్​ను ముష్కరులు అపహరించినట్లు చెప్పారు. కాల్పుల్లో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడినట్లు వెల్లడించారు.

ఉగ్రస్థావరం ధ్వంసం

కశ్మీర్​లోని డోడా జిల్లాలోని గుండ్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు స్థావరాన్ని ధ్వంసం చేశాయి బలగాలు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.

ఇదీ చూడండి: లాక్​డౌన్​లో 18 మంది ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​లో కుల్గాం జిల్లాలో పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. భద్రత దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదాలు హతమయ్యారు. కుల్గాంలోని షిర్పోరాలో ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్​ను ముష్కరులు అపహరించినట్లు చెప్పారు. కాల్పుల్లో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడినట్లు వెల్లడించారు.

ఉగ్రస్థావరం ధ్వంసం

కశ్మీర్​లోని డోడా జిల్లాలోని గుండ్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు స్థావరాన్ని ధ్వంసం చేశాయి బలగాలు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.

ఇదీ చూడండి: లాక్​డౌన్​లో 18 మంది ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.