ETV Bharat / bharat

జవాన్లపై అధికారి కాల్పులు- ఇద్దరు మృతి

author img

By

Published : Aug 4, 2020, 12:29 PM IST

బంగాల్​లోని మాల్దాఖండ్ సరిహద్దుల్లో ఇద్దరు బీఎస్​ఎఫ్​ జవాన్లను వారి పైఅధికారి కాల్చిచంపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

BSF jawans killed
తోటి జవాన్లపై అధికారి కాల్పులు

బంగాల్​లో ఇద్దరు బీఎస్​ఎఫ్​ జవాన్లను వారి పైఅధికారి కాల్చిచంపాడు. ఉత్తర దినాజ్​పుర్​ జిల్లా రాయ్​గంజ్​లోని మాల్దాఖండ్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో మహిందర్​ సింగ్​, అనుజ్​ కుమార్​పై ఇన్​స్పెక్టర్​ ఉత్తమ్​ సూత్రధర్ కాల్పులు జరిపాడు.

BSF jawans killed
తోటి జవాన్లపై సైనికుడి కాల్పులు

ఈ ఘటనలో మహిందర్, అనుజ్​ అక్కడికక్కడే మరణించారు. ఉత్తమ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

BSF jawans killed
తోటి జవాన్లపై సైనికుడి కాల్పులు

బంగాల్​లో ఇద్దరు బీఎస్​ఎఫ్​ జవాన్లను వారి పైఅధికారి కాల్చిచంపాడు. ఉత్తర దినాజ్​పుర్​ జిల్లా రాయ్​గంజ్​లోని మాల్దాఖండ్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో మహిందర్​ సింగ్​, అనుజ్​ కుమార్​పై ఇన్​స్పెక్టర్​ ఉత్తమ్​ సూత్రధర్ కాల్పులు జరిపాడు.

BSF jawans killed
తోటి జవాన్లపై సైనికుడి కాల్పులు

ఈ ఘటనలో మహిందర్, అనుజ్​ అక్కడికక్కడే మరణించారు. ఉత్తమ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

BSF jawans killed
తోటి జవాన్లపై సైనికుడి కాల్పులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.