ETV Bharat / bharat

నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం

కరవు పరిస్థితులు, వ్యవసాయ సమస్యలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత లక్ష్యాలుగా నీతిఆయోగ్ పాలక మండలి దిల్లీ వేదికగా నేడు సమావేశం కానుంది. వర్షపు నీటి పరిరక్షణ, వ్యవసాయ రంగంలో మౌలికమైన మార్పులపైనా పాలకమండలి చర్చించే అవకాశం ఉంది.

author img

By

Published : Jun 14, 2019, 7:52 AM IST

Updated : Jun 15, 2019, 5:50 PM IST

నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతిఆయోగ్ పాలకమండలి నేడు సమావేశం కానుంది. దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు, వ్యవసాయ రంగంలో సమస్యలు-నిర్మాణాత్మక మార్పులు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత లక్ష్యాలుగా ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న అయిదవ, మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక జరిగే మొదటి పాలక మండలి భేటీ ఇది.

వర్షపు నీటి పరిరక్షణ, వెనకబడిన జిల్లాల అభివృద్ధి అంశాలపైనా ఈ సమావేశం చర్చించనుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతిభవన్ వేదికగా జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.

మమత దూరం

నీతి ఆయోగ్​కు రాష్ట్రాలు మద్దతు ఇచ్చేందుకు ఆర్థిక పరమైన అధికారాలు లేవన్న కారణంతో సమావేశానికి హాజరు కానని తెలిపారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

ప్రధాని నేతృత్వంలో

నీతి ఆయోగ్ పాలక మండలికి అధ్యక్షుడిగా ప్రధాని వ్యవహరిస్తారు. ఆర్థిక, అంతర్గత వ్యవహారాలు, వాణిజ్యం, గ్రామీణ అభివృద్ధి మంత్రులు సభ్యులుగా ఉంటారు.
కిందటి సమావేశంలో చర్చించిన అంశాలపైనా సమీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు ఏకం కావాలి'

నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతిఆయోగ్ పాలకమండలి నేడు సమావేశం కానుంది. దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు, వ్యవసాయ రంగంలో సమస్యలు-నిర్మాణాత్మక మార్పులు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత లక్ష్యాలుగా ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న అయిదవ, మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక జరిగే మొదటి పాలక మండలి భేటీ ఇది.

వర్షపు నీటి పరిరక్షణ, వెనకబడిన జిల్లాల అభివృద్ధి అంశాలపైనా ఈ సమావేశం చర్చించనుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతిభవన్ వేదికగా జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.

మమత దూరం

నీతి ఆయోగ్​కు రాష్ట్రాలు మద్దతు ఇచ్చేందుకు ఆర్థిక పరమైన అధికారాలు లేవన్న కారణంతో సమావేశానికి హాజరు కానని తెలిపారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

ప్రధాని నేతృత్వంలో

నీతి ఆయోగ్ పాలక మండలికి అధ్యక్షుడిగా ప్రధాని వ్యవహరిస్తారు. ఆర్థిక, అంతర్గత వ్యవహారాలు, వాణిజ్యం, గ్రామీణ అభివృద్ధి మంత్రులు సభ్యులుగా ఉంటారు.
కిందటి సమావేశంలో చర్చించిన అంశాలపైనా సమీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు ఏకం కావాలి'


New Delhi, June 14 (ANI): As Chris Evans turns a year older today, Robert Downey Jr. and Mark Ruffalo extended their wishes to Steve Rogers aka Captain America. Downey Jr. comes up with witty captions for his social media posts. Not sparing Evans with yet another comic caption, Downey Jr. shared a gif on Twitter and wished his co-star by writing, "Happy birthday to America's ass. The world's a better place, and I owe you a kiss on the cheek!" While Ruffalo, who plays Hulk in the Avengers franchise, posted a picture of himself with Evans from the sets on Twitter and wished him affectionately. "Happiest of birthdays to the fantastic Chris Evans. Love you, Bro. Always there when you need him. Wishing you all the best today!" he tweeted. Calling him a gem, Evans replied to Ruffalo's wish, "Awwww, buddy. You're a gem." Evans, Downey Jr., and Ruffalo were last seen in the last in the Avengers franchise, 'Avengers: Endgame', which marked the end of the Marvel Cinematic Universe which comprises 22-films including 'Spider-man: Homecoming' and the recently released 'Captain Marvel'.
Last Updated : Jun 15, 2019, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.