ETV Bharat / bharat

కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి - తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి

cms pa
కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి
author img

By

Published : Jun 17, 2020, 12:07 PM IST

Updated : Jun 17, 2020, 1:04 PM IST

12:03 June 17

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వ్యక్తిగత కార్యదర్శి దామోదరన్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు.  

ప్రముఖులపై కరోనా పంజా

వైరస్ బారిన పడిన చెన్నై చేపాక్కం ఎమ్మెల్యే, డీఎంకే నేత అన్బళగన్​.. జూన్ 10న​ మృతి చెందారు. దేశంలో కరోనా సోకి మరణించిన తొలి ఎమ్మెల్యే ఆయనే​. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,700 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 191 మంది ప్రాణాలు కోల్పోయారు. 

12:03 June 17

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వ్యక్తిగత కార్యదర్శి దామోదరన్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు.  

ప్రముఖులపై కరోనా పంజా

వైరస్ బారిన పడిన చెన్నై చేపాక్కం ఎమ్మెల్యే, డీఎంకే నేత అన్బళగన్​.. జూన్ 10న​ మృతి చెందారు. దేశంలో కరోనా సోకి మరణించిన తొలి ఎమ్మెల్యే ఆయనే​. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,700 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 191 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Last Updated : Jun 17, 2020, 1:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.