గుజరాత్ సూరత్లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని భావిస్తోన్న మరో ఇద్దరు నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషాద ఘటనలో 22 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు భార్గవ బుతానీని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా పరారీలో ఉన్న భవన నిర్మాతలు హర్షుల్ వఖారియా, జిగ్నేశ్ పగ్దల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: గుజరాత్ సర్కారుకు ఎన్హెచ్ఆర్సీ నోటీసు