ETV Bharat / bharat

జులై 1 నుంచి సుప్రీంలో కొత్త రోస్టర్​ విధానం

author img

By

Published : Jun 28, 2019, 8:14 AM IST

Updated : Jun 28, 2019, 1:24 PM IST

సుప్రీంకోర్టులో నూతన రోస్టర్​ విధానాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి ప్రకటించారు. ఈ విధానం జులై 1 నుంచి అమలులోకి రానుంది.

సుప్రీంలో కొత్త రోస్టర్​ విధానం
జులై 1 నుంచి సుప్రీంలో కొత్త రోస్టర్​ విధానం

వేసవి సెలవుల తర్వాత జులై 1న ప్రారంభం కాబోయే సుప్రీం కోర్టులో కొత్త రోస్టర్​ విధానం అమలు కాబోతుంది. ఈ మేరకు నూతన విధానాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ప్రకటించారు. ఇకపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సీనియర్​ న్యాయమూర్తులతో కూడిన 5 ధర్మాసనాలు విచారిస్తాయి.

కొత్త రోస్టర్‌ విధానం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనంతో పాటు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ ధర్మాసనాలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తాయి. గతంలో సీజేఐతో పాటు ఇంకొక ధర్మాసనం మాత్రమే వీటిని విచారించేది.

అంశాల వారీగా..

ఈ ధర్మాసనాలకు ఆయా వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి కేటాయిస్తారు. ఎన్నికల అంశాలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతోపాటు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం విచారిస్తుంది. కోర్టు ధిక్కార వ్యాజ్యాలను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యు.యు.లలిత్‌ ధర్మాసనాలు విచారిస్తాయి.

తాజా రోస్టర్​ విధానం ప్రకారం జస్టిస్‌ ఎంఎం శాంతన గౌడర్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా వేర్వేరు ధర్మాసనాలకు నేతృత్వం వహించనున్నారు.

ఇదీ చూడండి: పద్దు 2019: ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేనా?

జులై 1 నుంచి సుప్రీంలో కొత్త రోస్టర్​ విధానం

వేసవి సెలవుల తర్వాత జులై 1న ప్రారంభం కాబోయే సుప్రీం కోర్టులో కొత్త రోస్టర్​ విధానం అమలు కాబోతుంది. ఈ మేరకు నూతన విధానాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ప్రకటించారు. ఇకపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సీనియర్​ న్యాయమూర్తులతో కూడిన 5 ధర్మాసనాలు విచారిస్తాయి.

కొత్త రోస్టర్‌ విధానం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనంతో పాటు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ ధర్మాసనాలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తాయి. గతంలో సీజేఐతో పాటు ఇంకొక ధర్మాసనం మాత్రమే వీటిని విచారించేది.

అంశాల వారీగా..

ఈ ధర్మాసనాలకు ఆయా వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి కేటాయిస్తారు. ఎన్నికల అంశాలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతోపాటు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం విచారిస్తుంది. కోర్టు ధిక్కార వ్యాజ్యాలను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యు.యు.లలిత్‌ ధర్మాసనాలు విచారిస్తాయి.

తాజా రోస్టర్​ విధానం ప్రకారం జస్టిస్‌ ఎంఎం శాంతన గౌడర్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా వేర్వేరు ధర్మాసనాలకు నేతృత్వం వహించనున్నారు.

ఇదీ చూడండి: పద్దు 2019: ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేనా?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Osaka, Japan - June 27, 2019 (CCTV - No access Chinese mainland)
1. Rihga Royal Hotel
2. Chinese President Xi Jinping shaking hands with Japanese Prime Minister Shinzo Abe
3. Various of meeting between Xi, Abe in progress, officials in attendance, reporters
Chinese President Xi Jinping and Japanese Prime Minister Shinzo Abe agreed on Thursday that the two countries should work together to safeguard multilateralism and the free trade system, and build an open world economy.
Xi and Abe held a bilateral meeting ahead of a summit of the Group of 20 major economies slated for Friday and Saturday in the Japanese city of Osaka.
The two sides vowed to enhance political mutual trust, properly handle sensitive issues and strengthen communication in security.
They agreed that China and Japan should take their responsibilities on global issues and strengthen cultural and people-to-people exchanges.
President Xi also attended a welcome banquet hosted by Abe after the meeting.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jun 28, 2019, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.