ETV Bharat / bharat

వారణాసిలో ప్లాస్టిక్​ నిషేధం.. మట్టిపాత్రల్లో కాఫీ,టీ!

author img

By

Published : Jan 7, 2020, 7:33 AM IST

పూర్తి ప్లాస్టిక్ రహిత రైల్వేస్టేషన్​గా రూపాంతరం చెందేందుకు వారణాసి రైల్వేస్టేషన్ వడివడిగా అడుగులేస్తోంది. స్టేషన్​లో టీ,కాఫీని కూడా మట్టిపాత్రల్లో విక్రయించేలా చర్యలు తీసుకుంది స్టేషన్ యాజమాన్యం. ఇతర ఆహారపదార్థాలను సైతం భూమిలో విచ్ఛిన్నమయ్యే పేపర్​ బ్యాగుల్లోనే సరఫరా చేయాలని వ్యాపారులను ఆదేశించింది. ఫలితంగా వాటర్​ బాటిళ్లు తప్పా.. మిగతా అన్నింటిలోనూ ప్లాస్టిక్​ వాడకాన్ని పూర్తిగా నిషేధించగలిగారు.

Single-use plastic banned in Varanasi railway station
వారణాసిలో ప్లాస్టిక్​ నిషేధం.. మట్టిపాత్రల్లో కాఫీ,టీ!
వారణాసిలో ప్లాస్టిక్​ నిషేధం.. మట్టిపాత్రల్లో కాఫీ,టీ!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్​​ నిషేధం దిశగా అడుగులేస్తోంది భారతీయ రైల్వే. ఇందుకోసం రైల్వేస్టేషన్ల పరిసరాలతో పాటు రైళ్లలోనూ పూర్తిగా ప్లాస్టిక్​ నిషేధానికి నడుం బిగించింది. గతేడాది అక్టోబరు 2 నుంచే వారణాసి రైల్వేస్టేషన్​లో ప్లాస్టిక్​ గ్లాసులు, ప్లేట్లను వాడొద్దని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేరింది. వాటికి బదులుగా మట్టిపాత్రలు వినియోగించాలని స్పష్టం చేసింది. ఫలితంగా వారణాసి రైల్వేస్టేషన్​ పరిసరప్రాంతాల్లో కాఫీ, టీ, ఇతర ఆహారపదార్థాలను ప్లాస్టిక్​కు బదులుగా మట్టిపాత్రల్లో విక్రయిస్తున్నారు. తద్వారా మట్టి కుండలు తయారుచేసే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

" దేశవ్యాప్తంగా చేపడుతున్న చర్యల మాదిరిగానే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​ నిషేధానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే స్టేషన్​లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించాం. అయితే బయటి నుంచి ప్రయాణికులు తెచ్చుకునే వాటిని మాత్రం అనుమతిస్తున్నాం. వాటిని కూడా త్వరలోనే నిషేధిస్తాం."
- ఆనంద్​ మోహన్​, స్టేషన్​ డైరెక్టర్​

స్వయాన ప్రధాని పార్లమెంట్​ నియోజకవర్గమైన వారణాసిని మరికొద్దిరోజుల్లోనే పూర్తి ప్లాస్టిక్​ రహిత రైల్వేస్టేషన్​గా మారుస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి కేవలం మంచి నీటి కోసం మాత్రమే ప్లాస్టిక్​ బాటిళ్లను వినియోగిస్తున్నామని.. రాబోయే రోజుల్లో వాటిని కూడా నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అధికారుల చర్యను ప్రయాణికులు సైతం మెచ్చుకుంటున్నారు. మట్టిపాత్రలు చేసే వారికి జీవనోపాధి దొరుకుతుందని ప్రశంసిస్తున్నారు.

" ఇదొక మంచి ప్రయత్నం. ప్లాస్టిక్​ నిషేధం దిశగా ప్రధానమంత్రి వేసిన అడుగు చాలా మంచింది. పర్యావరణంతో పాటు మానవాళికి కూడా ఇది ఎంతో ప్రయోజనకరం. మట్టిపాత్రలు తయారు చేసే వారికి కూడా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. "
- అజీత్​ తుఫానీ, ప్రయాణికుడు

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఒకసారివాడి పడేసే ప్లాస్టిక్​ను నిషేధించాలని ప్రధానమంత్రి గతేడాది అక్టోబర్​ 2న పిలుపునిచ్చారు. అప్పటినుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్​ వినియోగాన్ని భారతీయ రైల్వే​ నిషేధించింది.

వారణాసిలో ప్లాస్టిక్​ నిషేధం.. మట్టిపాత్రల్లో కాఫీ,టీ!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్​​ నిషేధం దిశగా అడుగులేస్తోంది భారతీయ రైల్వే. ఇందుకోసం రైల్వేస్టేషన్ల పరిసరాలతో పాటు రైళ్లలోనూ పూర్తిగా ప్లాస్టిక్​ నిషేధానికి నడుం బిగించింది. గతేడాది అక్టోబరు 2 నుంచే వారణాసి రైల్వేస్టేషన్​లో ప్లాస్టిక్​ గ్లాసులు, ప్లేట్లను వాడొద్దని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేరింది. వాటికి బదులుగా మట్టిపాత్రలు వినియోగించాలని స్పష్టం చేసింది. ఫలితంగా వారణాసి రైల్వేస్టేషన్​ పరిసరప్రాంతాల్లో కాఫీ, టీ, ఇతర ఆహారపదార్థాలను ప్లాస్టిక్​కు బదులుగా మట్టిపాత్రల్లో విక్రయిస్తున్నారు. తద్వారా మట్టి కుండలు తయారుచేసే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

" దేశవ్యాప్తంగా చేపడుతున్న చర్యల మాదిరిగానే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​ నిషేధానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే స్టేషన్​లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించాం. అయితే బయటి నుంచి ప్రయాణికులు తెచ్చుకునే వాటిని మాత్రం అనుమతిస్తున్నాం. వాటిని కూడా త్వరలోనే నిషేధిస్తాం."
- ఆనంద్​ మోహన్​, స్టేషన్​ డైరెక్టర్​

స్వయాన ప్రధాని పార్లమెంట్​ నియోజకవర్గమైన వారణాసిని మరికొద్దిరోజుల్లోనే పూర్తి ప్లాస్టిక్​ రహిత రైల్వేస్టేషన్​గా మారుస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి కేవలం మంచి నీటి కోసం మాత్రమే ప్లాస్టిక్​ బాటిళ్లను వినియోగిస్తున్నామని.. రాబోయే రోజుల్లో వాటిని కూడా నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అధికారుల చర్యను ప్రయాణికులు సైతం మెచ్చుకుంటున్నారు. మట్టిపాత్రలు చేసే వారికి జీవనోపాధి దొరుకుతుందని ప్రశంసిస్తున్నారు.

" ఇదొక మంచి ప్రయత్నం. ప్లాస్టిక్​ నిషేధం దిశగా ప్రధానమంత్రి వేసిన అడుగు చాలా మంచింది. పర్యావరణంతో పాటు మానవాళికి కూడా ఇది ఎంతో ప్రయోజనకరం. మట్టిపాత్రలు తయారు చేసే వారికి కూడా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. "
- అజీత్​ తుఫానీ, ప్రయాణికుడు

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఒకసారివాడి పడేసే ప్లాస్టిక్​ను నిషేధించాలని ప్రధానమంత్రి గతేడాది అక్టోబర్​ 2న పిలుపునిచ్చారు. అప్పటినుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్​ వినియోగాన్ని భారతీయ రైల్వే​ నిషేధించింది.

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
SHOTLIST:
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
IRAN PRESS - NO ACCESS IRAN/NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Qom, Iran - 6 January 2020
++NIGHT SHOTS++
++4:3++
1. Various caskets surrounded by mourners, soldiers guarding
2. Various top shots of crowds, as caskets move through streets
3. Azam Mosque in bascground of crowd
STORYLINE:
The state funeral for Iran's top general killed in US airstrike continued to the city of Qom, where another massive crowd turned up to mourn him.
The procession for General Qassem Soleimani drew mourners to the streets, suggested by police and journalists to be at least a million.
It was an unprecedented honour for a man viewed by Iranians as a national hero for his work leading the Iran Revolutionary Guard's expeditionary Quds Force.
The US blamed him for the killing of American troops in Iraq and accused him of plotting new attacks just before his death Friday.
Soleimani also led forces in Syria backing President Bashar Assad in a long war.
His death already has pushed Tehran to abandon the remaining limits of its 2015 nuclear deal with world powers as his successor and others vow to take revenge.
In Baghdad, the parliament has called for the expulsion of all American troops from Iraqi soil, something analysts fear could allow Islamic State group militants to mount a comeback.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

Gangadhar Y
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.