ETV Bharat / bharat

ఇనుప గనుల తవ్వకాలపై కేంద్రానికి నోటీసులు

దేశవ్యాప్తంగా 358 ఇనుప గనుల తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. వేలం వేయకుండా, నాయకులు విరాళాలు తీసుకుని ఈ గనులను లీజుకిచ్చారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

author img

By

Published : Apr 16, 2019, 11:33 PM IST

ఇనుప గనుల తవ్వకాలపై కేంద్రానికి నోటీసులు

358 ఇనుప గనుల తవ్వకాలపై అనుమతులను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. జస్టిస్ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ ఎస్​ఏ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం గనుల తవ్వకాలపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.

సరైన విధానాలు పాటించకుండా గనుల తవ్వకాలకు ఉచితంగా అనుమతులిచ్చారని పిటిషన్​లో పేర్కొన్నారు. వేలంపాట నిర్వహించలేదని, నాయకులు భారీగా విరాళాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.4 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడించారు.

వెంటనే అనుమతులను రద్దు చేసి, నష్టాన్ని ప్రస్తుత మార్కెట్​ విలువతో లెక్కించి తిరిగి కట్టించాలని కోరారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చూడండి: డీఎంకే నేత కనిమొళి నివాసంపై ఐటీ దాడులు

358 ఇనుప గనుల తవ్వకాలపై అనుమతులను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. జస్టిస్ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ ఎస్​ఏ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం గనుల తవ్వకాలపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.

సరైన విధానాలు పాటించకుండా గనుల తవ్వకాలకు ఉచితంగా అనుమతులిచ్చారని పిటిషన్​లో పేర్కొన్నారు. వేలంపాట నిర్వహించలేదని, నాయకులు భారీగా విరాళాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.4 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడించారు.

వెంటనే అనుమతులను రద్దు చేసి, నష్టాన్ని ప్రస్తుత మార్కెట్​ విలువతో లెక్కించి తిరిగి కట్టించాలని కోరారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చూడండి: డీఎంకే నేత కనిమొళి నివాసంపై ఐటీ దాడులు

Bhubaneswar (Odisha), Apr 16 (ANI): Prime Minister Narendra Modi addressed a public rally in Odisha's capital city Bhubaneswar. He attacked the Opposition over 'making false claims'. He said, "Usually during elections, people have anger against ruling government. But for the first time, when Lok Sbaha elections are discussed, it is noticed that people are not angry from Modi or 'chowkidar' or the Central government. People are angry at 'mahamilavat' and Opposition. People are angry because of their behaviour".

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.