ETV Bharat / bharat

'హిందువులకు అనుకూలంగా తీర్పు ఆశిస్తున్నాం'

author img

By

Published : Oct 18, 2019, 9:14 PM IST

Updated : Oct 18, 2019, 9:56 PM IST

అయోధ్య కేసులో హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు ఆర్​ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి పేర్కొన్నారు. అలాగే జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్​సీ)ను తమ సంస్థ సమర్థిస్తోందని స్పష్టం చేశారు.

'హిందువులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం'

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువరించే అవకాశం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్) విశ్వాసం వ్యక్తం చేసింది.

ఒడిశాలోని భువనేశ్వర్​లో ఆర్​ఎస్​ఎస్​ మూడు రోజులపాటు 'అఖిల భారతీయ కార్యకారి మండల్' నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్​ఎస్​ఎస్​ అధిపతి​ మోహన్​ భగవత్​, సంస్థ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ భయ్యాజీ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును ఆర్​ఎస్​ఎస్ అంగీకరిస్తుందా అన్న ప్రశ్నకు జోషి బదులిచ్చారు.

"తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నా. అలానే జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ)ని ఆర్​ఎస్​ఎస్ సమర్థిస్తోంది. దేశ సంక్షేమం కేసం అన్ని రాష్ట్రాలు ఎన్​ఆర్​సీని అంగీకరించి అమలుచేయాలి." - భయ్యాజీ జోషి, ఆర్​ఎస్​ఎస్​ ప్రధాన కార్యదర్శి

అయోధ్య కేసు విచారణను బుధవారంతో ముగించిన సుప్రీంకోర్టు...తీర్పును రిజర్వ్​లో ఉంచింది.

ఇదీ చూడండి: రూ. 990 కోట్లకు చేరిన రిలయన్స్​ జియో నికర లాభం

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువరించే అవకాశం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్) విశ్వాసం వ్యక్తం చేసింది.

ఒడిశాలోని భువనేశ్వర్​లో ఆర్​ఎస్​ఎస్​ మూడు రోజులపాటు 'అఖిల భారతీయ కార్యకారి మండల్' నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్​ఎస్​ఎస్​ అధిపతి​ మోహన్​ భగవత్​, సంస్థ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ భయ్యాజీ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును ఆర్​ఎస్​ఎస్ అంగీకరిస్తుందా అన్న ప్రశ్నకు జోషి బదులిచ్చారు.

"తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నా. అలానే జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ)ని ఆర్​ఎస్​ఎస్ సమర్థిస్తోంది. దేశ సంక్షేమం కేసం అన్ని రాష్ట్రాలు ఎన్​ఆర్​సీని అంగీకరించి అమలుచేయాలి." - భయ్యాజీ జోషి, ఆర్​ఎస్​ఎస్​ ప్రధాన కార్యదర్శి

అయోధ్య కేసు విచారణను బుధవారంతో ముగించిన సుప్రీంకోర్టు...తీర్పును రిజర్వ్​లో ఉంచింది.

ఇదీ చూడండి: రూ. 990 కోట్లకు చేరిన రిలయన్స్​ జియో నికర లాభం

Rajura (Maharashtra), Oct 18 (ANI): Ahead of the Maharashtra Assembly elections, while addressing a public rally in Chandrapur district's Rajura on October 18, Union Home Minister Amit Shah said, "In Maharashtra, on one side, there's Bharatiya Janata Party (BJP), a party of patriots led by Prime Minister Narendra Modi and state Chief Minister Devendra Fadnavis, while on the other hand, there's a group of dynastic parties led by Rahul Gandhi and Sharad Pawar." "I am hopeful that people of Maharashtra will vote for BJP and we will win by 2/3rd majority," HM added. Rajura is a city located in the Chandrapur district of Maharashtra.

Last Updated : Oct 18, 2019, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.