ETV Bharat / bharat

పీయూష్ గోయల్​కు పాసవాన్ బాధ్యతలు

author img

By

Published : Oct 9, 2020, 1:29 PM IST

రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్​కు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అదనపు బాధ్యతలు అప్పగించారు. వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖలను గోయల్​కు కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Railway Min Piyush Goyal
పీయూష్ గోయల్​కు పాసవాన్ బాధ్యతలు

రైల్వే మంత్రి పీయూష్ గోయల్​కు అదనపు మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలను గోయల్​కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

రాంవిలాస్ పాసవాన్ మృతితో ఆయా మంత్రిత్వ శాఖలకు ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రపతి భవన్.

రైల్వే మంత్రి పీయూష్ గోయల్​కు అదనపు మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలను గోయల్​కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

రాంవిలాస్ పాసవాన్ మృతితో ఆయా మంత్రిత్వ శాఖలకు ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రపతి భవన్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.