ETV Bharat / bharat

రాహుల్​ చుట్టూ 'పరువు' కేసులు- సమన్లు జారీ

కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్​లోని వేర్వేరు కోర్టులు సమన్లు జారీ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాపై హత్యారోపణలున్నాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు భాజపా నేతలు.

author img

By

Published : Jul 10, 2019, 5:50 AM IST

రాహుల్ గాంధీకి గుజరాత్​ కోర్టులు సమన్లు

ఇప్పటికే వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. గుజరాత్​లోని రెండు కోర్టులు రాహుల్​కు సమన్లు జారీ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాపై హత్య ఆరోపణలున్నాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు భాజపా నేతలు. ఆగస్టు 9న కోర్టు ఎదుట హాజరుకావాలని అహ్మదాబాద్​లోని న్యాయస్థానం ఆదేశించింది.

'మోదీ' పేరుపై సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై సూరత్​ కోర్టును ఆశ్రయించారు భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. తమ మనోభావాలు దెబ్బతినేలా రాహుల్​ వ్యాఖ్యానించారని మంగళవారం కోర్టులో విచారణ సమయంలో పూర్ణేశ్​ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జులై 16న విచారణకు హాజరు కావాలని రాహుల్​ను ఆదేశించారు సూరత్​లోని చీఫ్​ జ్యుడీషియల్​ మెజిస్ట్రేట్.

కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడిపై ఇప్పటికే పలు పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. గతవారం ముంబయి, పట్నా కోర్టుల ఎదుట విచారణకు హజర్యయ్యారు. ఆ తర్వాత రాహుల్​కు బెయిల్ మంజూరు అయ్యింది.

ఇదీ చూడండి: 8 నెలలుగా చెట్టుకు వేలాడుతున్న శవం!

ఇప్పటికే వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. గుజరాత్​లోని రెండు కోర్టులు రాహుల్​కు సమన్లు జారీ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాపై హత్య ఆరోపణలున్నాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు భాజపా నేతలు. ఆగస్టు 9న కోర్టు ఎదుట హాజరుకావాలని అహ్మదాబాద్​లోని న్యాయస్థానం ఆదేశించింది.

'మోదీ' పేరుపై సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై సూరత్​ కోర్టును ఆశ్రయించారు భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. తమ మనోభావాలు దెబ్బతినేలా రాహుల్​ వ్యాఖ్యానించారని మంగళవారం కోర్టులో విచారణ సమయంలో పూర్ణేశ్​ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జులై 16న విచారణకు హాజరు కావాలని రాహుల్​ను ఆదేశించారు సూరత్​లోని చీఫ్​ జ్యుడీషియల్​ మెజిస్ట్రేట్.

కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడిపై ఇప్పటికే పలు పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. గతవారం ముంబయి, పట్నా కోర్టుల ఎదుట విచారణకు హజర్యయ్యారు. ఆ తర్వాత రాహుల్​కు బెయిల్ మంజూరు అయ్యింది.

ఇదీ చూడండి: 8 నెలలుగా చెట్టుకు వేలాడుతున్న శవం!


Bengaluru, Jul 09 (ANI): Bharatiya Janata Party Karnataka General Secretary Arvind Limbavali said that a protest will be staged by BJP MLAs in front of Vidhan Soudha amidst ongoing Karnataka crisis. He said, "A meeting of Karnataka BJP MLAs was held under BS Yeddyurappa. Yesterday we decided to protest at district headquarters for the immediate resignation of CM. Today we have decided that all BJP MLAs will protest in front of Vidhan Soudha at 11:30 AM tomorrow." He further added, "High level BJP delegation is going to meet Governor of Karnataka at 1 PM. We want immediate intervention of the Governor. We will decide further course of action after tomorrow's meetings with Governor and Speaker."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.