ETV Bharat / bharat

కరెన్సీ నోట్లపై కరోనా ప్రభావం..! - కరోనా మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో భారత సెక్యూరిటీ ప్రెస్​, కరెన్సీ నోట్​ ప్రెస్​ల్లోని అన్ని కార్యకలాపాలను మార్చి 31 వరకు నిలిపేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో అగ్నిమాపక సిబ్బంది, భద్రత సిబ్బంది మాత్రం ఉంటారని పేర్కొన్నారు.

Quarantine restriction violators may face 6 months prison in Karnataka
కరెన్సీ నోట్లపై కరోనా ప్రభావం..!
author img

By

Published : Mar 23, 2020, 11:21 PM IST

కరోనా వైరస్‌ ప్రభావం కరెన్సీ నోట్ల ముద్రణపై పడింది. భారత సెక్యూరిటీ ప్రెస్‌(ఐఎస్​పీ) కరెన్సీ నోట్‌ ప్రెస్‌-సీఎన్​పీ)ల్లో అన్ని కార్యకలాపాలను ఈ నెలాఖరు వరకు నిలిపేశారు. ఈ మేరకు నాసిక్‌లోని భారత సెక్యూరిటీ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. అయితే ఈ రెండు యూనిట్లలో అగ్నిమాపక సిబ్బంది, భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపింది.

1950 తర్వాత మళ్లీ ఇఫ్పుడే

గతంలో ఐఎస్​పీ కార్మికుల నిరసనలతో 1950లో ఒక నెల పాటు ప్రెస్​ మూతపడింది. 1979లోనూ కార్మికుల నిరసనల వల్ల ఐఎస్​పీ, సీఎన్​పీలు నెలరోజుల పాటు మూతపడ్డాయి.

కరోనా వైరస్‌ ప్రభావం కరెన్సీ నోట్ల ముద్రణపై పడింది. భారత సెక్యూరిటీ ప్రెస్‌(ఐఎస్​పీ) కరెన్సీ నోట్‌ ప్రెస్‌-సీఎన్​పీ)ల్లో అన్ని కార్యకలాపాలను ఈ నెలాఖరు వరకు నిలిపేశారు. ఈ మేరకు నాసిక్‌లోని భారత సెక్యూరిటీ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. అయితే ఈ రెండు యూనిట్లలో అగ్నిమాపక సిబ్బంది, భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపింది.

1950 తర్వాత మళ్లీ ఇఫ్పుడే

గతంలో ఐఎస్​పీ కార్మికుల నిరసనలతో 1950లో ఒక నెల పాటు ప్రెస్​ మూతపడింది. 1979లోనూ కార్మికుల నిరసనల వల్ల ఐఎస్​పీ, సీఎన్​పీలు నెలరోజుల పాటు మూతపడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.