రాష్ట్రంలో 10రోజుల పాటు ఈ 'జై జవాన్.. జై కిసాన్' ఉద్యమం జరగనుంది. మొత్తం 27 జిల్లాలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నట్టు లలన్ కుమార్ తెలిపారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే రైతులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్.. ఈ 10రోజుల కార్యక్రమంతో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పట్టు సాధించాలని భావిస్తోంది.
ఇదీ చదవండి : సాగు చట్టాలపై ఐటీసీ, అమూల్తో నిపుణుల బృందం చర్చ