ETV Bharat / bharat

తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

author img

By

Published : Aug 29, 2020, 6:47 PM IST

Updated : Aug 29, 2020, 9:03 PM IST

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సాహిత్యంలో గిడుగు రామ్మూర్తి చెరగని ముద్ర వేశారని కీర్తించారు.

Narendra Modi
ప్రధాని మోదీ

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అభ్యుదయం కోసం కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తికి నివాళులు అర్పించారు.

Narendra Modi
మోదీ ట్వీట్

"తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు.

తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను."

- ప్రధాని నరేంద్రమోదీ

ఇదీ చూడండి: 'ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాష-సంస్కృతులే పునాది'

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అభ్యుదయం కోసం కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తికి నివాళులు అర్పించారు.

Narendra Modi
మోదీ ట్వీట్

"తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు.

తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను."

- ప్రధాని నరేంద్రమోదీ

ఇదీ చూడండి: 'ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాష-సంస్కృతులే పునాది'

Last Updated : Aug 29, 2020, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.