ETV Bharat / bharat

బడ్జెట్ 2019-20​ అంచనా: రూ. 27.86 లక్షల కోట్లు

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. రూ. 27 లక్షల 86 వేల 349 కోట్ల ఆదాయం-వ్యయ అంచనాలతో బడ్జెట్​ను రూపొందించింది కేంద్రం. ఇది గత ఏడాదితో పోలిస్తే.. 3 లక్షల 29 వేల 114 కోట్ల రూపాయలు అధికం.

author img

By

Published : Jul 6, 2019, 7:21 AM IST

Updated : Jul 6, 2019, 11:46 AM IST

బడ్జెట్ 2019-20​ అంచనా: రూ. 27.86 లక్షల కోట్లు

నవభారత నిర్మాణమే ధ్యేయంగా.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. బడ్జెట్​ పరిమాణం ఘనంగానే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 3 లక్షల 29 వేల 114 కోట్ల రూపాయలు అధికంగా వెచ్చించారు. ఈ సారి రూ. 27 లక్షల 86 వేల 349 కోట్ల అంచనాతో పద్దును ప్రవేశపెట్టారు.

ఇందులో రెవెన్యూ రాబడులు రూ. 19 లక్షల 62 వేల 761 కోట్లుగా పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. మూలధన రాబడులు 8 లక్షల 23 వేల 588 కోట్లుగా అంచనా వేశారు.

ద్రవ్యలోటు 7 లక్షల 3 వేల 760 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి... ఇది జీడీపీలో 3.3 శాతంగా ఉంటుందన్నారు.

రెవెన్యూ రాబడుల్లో అత్యధికంగా ప్రతి రూపాయిలో 21 పైసలు కార్పొరేషన్​ పన్ను రూపంలో, రుణాలు, ఇతర మార్గాల్లో 20 పైసలు, జీఎస్టీ ద్వారా 19, ఆదాయపన్నుతో 16 పైసలు వస్తాయని అంచనా వేశారు.

రూపాయి వచ్చే మార్గాలు(పైసల్లో)..

  1. కార్పొరేట్​​ పన్ను- 21
  2. అప్పులు- 20
  3. జీఎస్టీ- 19
  4. ఆదాయపన్ను- 16
  5. పన్నేతర రాబడి- 09
  6. ఎక్సైజ్​ సుంకాలు- 08
  7. కస్టమ్స్​ సుంకం- 04
  8. రుణేతర మూలధన రాబడి- 03

రెవెన్యూ వ్యయానికి సంబంధించి పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద 23 పైసలు ఇస్తామని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్​. వడ్డీల చెల్లింపు కోసం 18 పైసలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 13, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రక్షణకు 9 పైసలు చొప్పున కేటాయించారు.

రాయితీలు, ఇతర ఖర్చుల కోసం 8 పైసలు చొప్పున.. ఆర్థిక సంఘం, ఇతర నిధుల బదిలీల కోసం 7 పైసలు, పెన్షన్ల కోసం 5 పైసలు వెళ్తాయని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి.

వివిధ రంగాలకు కేటాయింపులు...

రక్షణ రంగానికి..

రక్షణ శాఖకు ఈసారి పెద్దగా కేటాయింపులు పెంచలేదు. రూ. 2.98 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్​ను ఈ సారి రూ. 3.18 లక్షల కోట్లు చేశారు.

వ్యవసాయ రంగానికి..

రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు జరిపింది కేంద్రం. ఈ సారి రూ. 1.39 లక్షల కోట్లను ప్రతిపాదించారు.

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం కిసాన్​ సమ్మాన్​ నిధికి రూ. 75 వేల కోట్లను కేటాయించారు.

హోం శాఖకు..

కేంద్ర హోంశాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. గత బడ్జెట్​తో పోలిస్తే.. 5.17 శాతం నిధులు పెంచి.. రూ. 1, 19, 025 కోట్లు కేటాయించారు.

వైద్య, ఆరోగ్య శాఖ భారీగా...

గత రెండు బడ్జెట్లతో పోలిస్తే ఈ సారి వైద్య, ఆరోగ్య శాఖకు నిధులు ఎక్కువగా కేటాయించింది. ఈ సారి రూ. 62 వేల 659 కోట్ల 12 లక్షలు ప్రతిపాదించింది.

ఇందులో భాగంగా ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్​ భారత్​ కోసం రూ. 6 వేల 400 కోట్లు ఖర్చు చేయనున్నారు.

విద్యాశాఖకు 13 శాతం అధికం...

విద్యాశాఖకు గత ఏడాదితో పోలిస్తే 13 శాతం అధికంగా బడ్జెట్​ ప్రతిపాదించారు. ఈ సారి రూ. 94 వేల 853 కోట్ల 64 లక్షలు కేటాయించారు. ఇందులో స్టడీ ఇన్​ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థల ఏర్పాటుకు రూ. 400 కోట్లను కేటాయించారు.

48.2 శాతం పెరిగిన బొగ్గు శాఖ బడ్జెట్​..

గతేడాది బొగ్గు శాఖకు రూ. 781.85 కోట్లు కేటాయించిన కేంద్రం... ఈ సారి ఆ మొత్తాన్ని దాదాపు సగానికి పెంచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1159.05 కోట్లు కేటాయించింది.

వివిధ కేటాయింపులు...

  • ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ. 3.01 లక్షల కోట్లు కేటాయింపు
  • స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 29 వేల కోట్లు
  • సిబ్బంది మంత్రిత్వ శాఖకు రూ. 235 కోట్లు
  • పర్యాటకానికి రూ. 2,189 కోట్లు
  • జలశక్తి శాఖకు రూ. 28 వేల 261 కోట్లు కేటాయింపు

నవభారత నిర్మాణమే ధ్యేయంగా.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. బడ్జెట్​ పరిమాణం ఘనంగానే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 3 లక్షల 29 వేల 114 కోట్ల రూపాయలు అధికంగా వెచ్చించారు. ఈ సారి రూ. 27 లక్షల 86 వేల 349 కోట్ల అంచనాతో పద్దును ప్రవేశపెట్టారు.

ఇందులో రెవెన్యూ రాబడులు రూ. 19 లక్షల 62 వేల 761 కోట్లుగా పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. మూలధన రాబడులు 8 లక్షల 23 వేల 588 కోట్లుగా అంచనా వేశారు.

ద్రవ్యలోటు 7 లక్షల 3 వేల 760 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి... ఇది జీడీపీలో 3.3 శాతంగా ఉంటుందన్నారు.

రెవెన్యూ రాబడుల్లో అత్యధికంగా ప్రతి రూపాయిలో 21 పైసలు కార్పొరేషన్​ పన్ను రూపంలో, రుణాలు, ఇతర మార్గాల్లో 20 పైసలు, జీఎస్టీ ద్వారా 19, ఆదాయపన్నుతో 16 పైసలు వస్తాయని అంచనా వేశారు.

రూపాయి వచ్చే మార్గాలు(పైసల్లో)..

  1. కార్పొరేట్​​ పన్ను- 21
  2. అప్పులు- 20
  3. జీఎస్టీ- 19
  4. ఆదాయపన్ను- 16
  5. పన్నేతర రాబడి- 09
  6. ఎక్సైజ్​ సుంకాలు- 08
  7. కస్టమ్స్​ సుంకం- 04
  8. రుణేతర మూలధన రాబడి- 03

రెవెన్యూ వ్యయానికి సంబంధించి పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద 23 పైసలు ఇస్తామని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్​. వడ్డీల చెల్లింపు కోసం 18 పైసలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 13, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రక్షణకు 9 పైసలు చొప్పున కేటాయించారు.

రాయితీలు, ఇతర ఖర్చుల కోసం 8 పైసలు చొప్పున.. ఆర్థిక సంఘం, ఇతర నిధుల బదిలీల కోసం 7 పైసలు, పెన్షన్ల కోసం 5 పైసలు వెళ్తాయని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి.

వివిధ రంగాలకు కేటాయింపులు...

రక్షణ రంగానికి..

రక్షణ శాఖకు ఈసారి పెద్దగా కేటాయింపులు పెంచలేదు. రూ. 2.98 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్​ను ఈ సారి రూ. 3.18 లక్షల కోట్లు చేశారు.

వ్యవసాయ రంగానికి..

రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు జరిపింది కేంద్రం. ఈ సారి రూ. 1.39 లక్షల కోట్లను ప్రతిపాదించారు.

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం కిసాన్​ సమ్మాన్​ నిధికి రూ. 75 వేల కోట్లను కేటాయించారు.

హోం శాఖకు..

కేంద్ర హోంశాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. గత బడ్జెట్​తో పోలిస్తే.. 5.17 శాతం నిధులు పెంచి.. రూ. 1, 19, 025 కోట్లు కేటాయించారు.

వైద్య, ఆరోగ్య శాఖ భారీగా...

గత రెండు బడ్జెట్లతో పోలిస్తే ఈ సారి వైద్య, ఆరోగ్య శాఖకు నిధులు ఎక్కువగా కేటాయించింది. ఈ సారి రూ. 62 వేల 659 కోట్ల 12 లక్షలు ప్రతిపాదించింది.

ఇందులో భాగంగా ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్​ భారత్​ కోసం రూ. 6 వేల 400 కోట్లు ఖర్చు చేయనున్నారు.

విద్యాశాఖకు 13 శాతం అధికం...

విద్యాశాఖకు గత ఏడాదితో పోలిస్తే 13 శాతం అధికంగా బడ్జెట్​ ప్రతిపాదించారు. ఈ సారి రూ. 94 వేల 853 కోట్ల 64 లక్షలు కేటాయించారు. ఇందులో స్టడీ ఇన్​ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థల ఏర్పాటుకు రూ. 400 కోట్లను కేటాయించారు.

48.2 శాతం పెరిగిన బొగ్గు శాఖ బడ్జెట్​..

గతేడాది బొగ్గు శాఖకు రూ. 781.85 కోట్లు కేటాయించిన కేంద్రం... ఈ సారి ఆ మొత్తాన్ని దాదాపు సగానికి పెంచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1159.05 కోట్లు కేటాయించింది.

వివిధ కేటాయింపులు...

  • ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ. 3.01 లక్షల కోట్లు కేటాయింపు
  • స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 29 వేల కోట్లు
  • సిబ్బంది మంత్రిత్వ శాఖకు రూ. 235 కోట్లు
  • పర్యాటకానికి రూ. 2,189 కోట్లు
  • జలశక్తి శాఖకు రూ. 28 వేల 261 కోట్లు కేటాయింపు
RESTRICTION SUMMARY: NO ACCESS BAHAMAS
SHOTLIST:
ZNS BAHAMAS - NO ACCESS BAHAMAS
Walker's Cay - 5 July 2019
1. Various of police boats in the Bahamas searching for a missing helicopter that was carrying billionaire coal entrepreneur Chris Cline and six other Americans off the coast of Walker's Cay island
ZNS BAHAMAS - NO ACCESS BAHAMAS
Nassau - 5 July 2019
++STILL++
2. STILL of bodies of helicopter crash victims being loaded on plane
STORYLINE:
Police in the Bahamas said on Friday they were told to look for a missing helicopter carrying billionaire coal entrepreneur Chris Cline and six other Americans.
The bodies of seven people have since been recovered from the downed helicopter, and authorities are working to identify them.
Cline, who worked his way out of West Virginia's underground mines to amass a fortune and become a major Republican donor, was killed in a helicopter crash along with six other Americans, his lawyer's office confirmed on Friday.
Cline and his 22-year-old daughter Kameron were on board the aircraft when it went down Thursday, said Joe Carey, a spokesman for attorney Brian Glasser, who planned to issue a family statement later Friday.
Leaders of industry, government and academics in West Virginia eulogized Cline as a coal industry visionary and a generous giver.
Forbes estimated his fortune at $1.8 billion this year.
Cline donated heavily to President Donald Trump and other Republicans.
Federal records show he gave the president's inaugural committee $1 million in 2017 and spread thousands more to conservative groups as well as committees representing prominent Republicans such as Senate Majority Leader Mitch McConnell and Florida Sen. Marco Rubio.
The helicopter was still in the water, and based on preliminary information, is not believed to have made a distress call before it went down.
A Royal Bahamas Police Force statement said authorities and local residents found the crash site two miles off Big Grand Cay, group of private islands Cline owned.
A specialized ship was expected to come from Florida with equipment to pull the helicopter from the water.
The Bahamas Civil Aviation Authority told the Federal Aviation Administration that the Augusta AW139 helicopter was located in the water at about 7 p.m. on Thursday.
Cline started in the coal industry at 22 years old, working in an underground mine in southern West Virginia, as his father and grandfather did, according to a biography on one of his companies' websites.
He quickly moved into management roles and soon formed his own energy development company, the Cline Group, which grew into one of the country's top coal producers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 6, 2019, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.