ETV Bharat / bharat

రేపు మోదీతో కోహ్లీ భేటీ.. ఫిట్​ ఇండియాపై చర్చ

ఫిట్​ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా క్రికెటర్​ విరాట్​ కోహ్లి, రన్నర్ మిలింద్ సొమన్​తో ప్రధాని మోదీ వర్చువల్​ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు పీఎంఓ అధికారులు ఓ ప్రకటన చేశారు.

author img

By

Published : Sep 23, 2020, 6:55 AM IST

Updated : Sep 23, 2020, 7:23 AM IST

PM- FITNESS-DIALOGUE
ఫిట్​ఇండియా

ఫిట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభించి ఏడాదైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు, శిక్షకులతో గురువారం వర్చువల్​ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, రన్నర్‌ మిలింద్‌ సొమన్‌, పౌష్టికాహార నిపుణురాలు రుజుతా దివాకర్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

దేశ పౌరులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ధ్యేయంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 'ఫిట్​ ఇండియా ఉద్యమాన్ని గతేడాది మోదీ ప్రారంభించారు. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్​ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఫిట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభించి ఏడాదైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు, శిక్షకులతో గురువారం వర్చువల్​ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, రన్నర్‌ మిలింద్‌ సొమన్‌, పౌష్టికాహార నిపుణురాలు రుజుతా దివాకర్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

దేశ పౌరులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ధ్యేయంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 'ఫిట్​ ఇండియా ఉద్యమాన్ని గతేడాది మోదీ ప్రారంభించారు. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్​ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చూడండి: ఏడు రాష్ట్రాల సీఎంలతో నేడు ప్రధాని మోదీ భేటీ

Last Updated : Sep 23, 2020, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.