ETV Bharat / bharat

మరోసారి పాక్​ దుశ్చర్య.. సరిహద్దు వెంబడి కాల్పులు

పాకిస్థాన్​ దురాఘతాలు హద్దుమీరుతున్నాయి. వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్​ కథువాలోని సైనిక పోస్ట్​లు, గ్రామాలపై పాక్​ దళాలు కాల్పులు జరిపాయి.

author img

By

Published : Jun 6, 2020, 12:47 PM IST

Pak violates ceasefire along IB J-K's Kathua
మరోసారి పాక్​ దుశ్చర్య.. సరిహద్దు వెంబడి కాల్పులు

దాయాది పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​ కథువాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద సైనిక పోస్టులు, సమీప గ్రామాలపై పాక్​ బలగాలు కాల్పులు జరిపాయి.

కరోనా మత్రాయ్​, ఛాంద్వాల్లో అర్ధరాత్రి 12.45 గంటలకు కాల్పులు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. వారి చర్యలను సరిహద్దు భద్రతా (బీఎస్​ఎఫ్​) దళాలు ప్రతిఘటించాయి. దాదాపు 3 గంటల వరకు ఎదురుకాల్పులు కొనసాగినట్లు తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను అండర్​గ్రౌండ్​ బంకర్లలోకి తరలించారు.

దాయాది పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​ కథువాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద సైనిక పోస్టులు, సమీప గ్రామాలపై పాక్​ బలగాలు కాల్పులు జరిపాయి.

కరోనా మత్రాయ్​, ఛాంద్వాల్లో అర్ధరాత్రి 12.45 గంటలకు కాల్పులు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. వారి చర్యలను సరిహద్దు భద్రతా (బీఎస్​ఎఫ్​) దళాలు ప్రతిఘటించాయి. దాదాపు 3 గంటల వరకు ఎదురుకాల్పులు కొనసాగినట్లు తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను అండర్​గ్రౌండ్​ బంకర్లలోకి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.