ETV Bharat / bharat

ఒడిశాలో ఘోర ప్రమాదం

ఒడిశాలో పోలీసు వ్యాన్​ను ట్రక్​ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. 17మందికి తీవ్రగాయాలయ్యాయి.

author img

By

Published : Mar 1, 2019, 12:53 PM IST

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒడిశా జర్సుగూడ జిల్లా బేల్​పహర్​ వద్ద ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు వాహనాన్ని వేగంగా వస్తున్న ఓ ట్రక్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో 17 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

జర్సుగూడ జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్ పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బందోబస్తు కోసం వెళ్తోన్న పోలీసు వ్యాను ప్రమాదానికి గురయింది. ఆ సమయంలో 33 మంది పోలీసుల వ్యాన్​లో ఉన్నారు.

undefined

ఒడిశా జర్సుగూడ జిల్లా బేల్​పహర్​ వద్ద ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు వాహనాన్ని వేగంగా వస్తున్న ఓ ట్రక్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో 17 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

జర్సుగూడ జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్ పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బందోబస్తు కోసం వెళ్తోన్న పోలీసు వ్యాను ప్రమాదానికి గురయింది. ఆ సమయంలో 33 మంది పోలీసుల వ్యాన్​లో ఉన్నారు.

undefined
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.