ETV Bharat / bharat

పదుల సంఖ్యలో ఢీకొన్న వాహనాలు - గజియాబాద్​ రహదారిపై పదుల సంఖ్యలో వాహనాలు ఢీ

దిల్లీ సరిహద్దులోని గాజియాబాద్​ రహదారిపై పదుల సంఖ్యలో వాహనాలు ఢీ కొన్నాయి.10 మంది గాయపడ్డారు, ఒకరు చనిపోయారు. క్షతగాత్రులను దగ్గరలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.

number of vehicles get collide in gajiyabad eastren express high way
పదులో సంఖ్యలో ఢీ కొన్న వాహనాలు
author img

By

Published : Jan 16, 2021, 5:52 PM IST

దిల్లీ సరిహద్దు ప్రాంతం గాజియాబాద్​లో పొగ మంచు కారణంగా పదులో సంఖ్యలో వాహనాలు ఢీ కొన్నాయి. తూర్పు ఎక్స్​ప్రెస్​ రహదారిలో జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోగా 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

వరుస ప్రమాదాలు

జలంధర్​ నుంచి వస్తున్న బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. దాని తరువాత వరుసగా పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బస్సులో ఉన్న కొందరికి గాయాలయ్యాయి. కాగా అకస్మాత్తుగా బ్రేక్​ వేయడం వల్లనే బస్సు ప్రమాదానికి గరైనట్లు తెలుస్తోంది. పొగమంచు బాగా కమ్ముకున్న సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: దేశ రాజధానిని కమ్మేసిన పొగ మంచు

దిల్లీ సరిహద్దు ప్రాంతం గాజియాబాద్​లో పొగ మంచు కారణంగా పదులో సంఖ్యలో వాహనాలు ఢీ కొన్నాయి. తూర్పు ఎక్స్​ప్రెస్​ రహదారిలో జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోగా 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

వరుస ప్రమాదాలు

జలంధర్​ నుంచి వస్తున్న బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. దాని తరువాత వరుసగా పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బస్సులో ఉన్న కొందరికి గాయాలయ్యాయి. కాగా అకస్మాత్తుగా బ్రేక్​ వేయడం వల్లనే బస్సు ప్రమాదానికి గరైనట్లు తెలుస్తోంది. పొగమంచు బాగా కమ్ముకున్న సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: దేశ రాజధానిని కమ్మేసిన పొగ మంచు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.