ETV Bharat / bharat

'నో ఎస్​ బ్యాంకు, ఆర్థిక వ్యవస్థను మోదీ నాశనం చేస్తున్నారు'

author img

By

Published : Mar 6, 2020, 6:06 PM IST

ఎస్ బ్యాంకుపై ఆర్​బీఐ మారటోరియం విధించడం, తదనంతర పరిణామాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ తన ఆలోచనలతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

rahul on yes bank crisis
ఎస్​ బ్యాంక్ సంక్షోభంపై రాహుల్​ స్పందన

ఎస్​ బ్యాంకుపై మారటోరియం విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 'ఇకపై ఎస్​ బ్యాంకు ఉండదని' (నో ఎస్​ బ్యాంకు), ప్రధాని మోదీ తన ఆలోచనలతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

  • No Yes Bank.

    Modi and his ideas have destroyed India’s economy.

    #NoBank

    — Rahul Gandhi (@RahulGandhi) March 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మీ సామర్థ్యం ఏమిటో తెలిసిపోయింది.

కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కూడా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎస్​ బ్యాంకు మారటోరియంతో, 'ఆర్థిక సంస్థలను పాలించే, నియంత్రించే ప్రభుత్వ సామర్థ్యం ఏమిటో బహిర్గతమైంది' అని అన్నారు.

"భాజపా ఆరేళ్లుగా అధికారంలో ఉంది. దీనితో ఆర్థిక సంస్థలను పరిపాలించే, నియంత్రించే వారి సామర్థ్యం బహిర్గతమైంది. మొదట పీఎమ్​సీ బ్యాంకు... ఇప్పుడు ఎస్​ బ్యాంకు నాశనమయ్యాయి. ప్రభుత్వం దీనిపై ఆందోళన చెందుతోందా? లేదా తన బాధ్యతను విస్మరించగలదా? తరువాత ఇదే మార్గంలో మరో బ్యాంకు ఉందా?" - పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి

ఇదీ చూడండి:బంగారం భగభగ-రూ.45 వేలు దాటిన 10 గ్రాముల ధర

ఎస్​ బ్యాంకుపై మారటోరియం విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 'ఇకపై ఎస్​ బ్యాంకు ఉండదని' (నో ఎస్​ బ్యాంకు), ప్రధాని మోదీ తన ఆలోచనలతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

  • No Yes Bank.

    Modi and his ideas have destroyed India’s economy.

    #NoBank

    — Rahul Gandhi (@RahulGandhi) March 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మీ సామర్థ్యం ఏమిటో తెలిసిపోయింది.

కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కూడా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎస్​ బ్యాంకు మారటోరియంతో, 'ఆర్థిక సంస్థలను పాలించే, నియంత్రించే ప్రభుత్వ సామర్థ్యం ఏమిటో బహిర్గతమైంది' అని అన్నారు.

"భాజపా ఆరేళ్లుగా అధికారంలో ఉంది. దీనితో ఆర్థిక సంస్థలను పరిపాలించే, నియంత్రించే వారి సామర్థ్యం బహిర్గతమైంది. మొదట పీఎమ్​సీ బ్యాంకు... ఇప్పుడు ఎస్​ బ్యాంకు నాశనమయ్యాయి. ప్రభుత్వం దీనిపై ఆందోళన చెందుతోందా? లేదా తన బాధ్యతను విస్మరించగలదా? తరువాత ఇదే మార్గంలో మరో బ్యాంకు ఉందా?" - పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి

ఇదీ చూడండి:బంగారం భగభగ-రూ.45 వేలు దాటిన 10 గ్రాముల ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.