ETV Bharat / bharat

'పోలీస్​ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

పోలీస్ అమరవీరుల ​ సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతిభద్రతలు, ప్రజలను రక్షించడంలో ప్రాణాలొదిలిన పోలీసులకు నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. ఈ మేరకు అమరవీరుల త్యాగాలను కొడియాడుతూ మోదీ ట్వీట్​ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా సైతం దిల్లీలోని పోలీస్​ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు.

author img

By

Published : Oct 21, 2020, 10:16 AM IST

Updated : Oct 21, 2020, 12:10 PM IST

'పోలీస్​ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'
'పోలీస్​ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు అమరవీరుల ​ సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ట్విట్టర్​ వేదికగా నివాళులర్పించారు. శాంతిభద్రతలు కాపాడటం నుంచీ అత్యంత క్లిష్టమైన నేరాల్ని ఛేదించేవరకు పోలీసులు చేస్తోన్న కృషిని ప్రధాని కొనియాడారు. కొవిడ్​-19 కట్టడిలో భాగంగా పోలీసుల చేస్తోన్న సేవలను అభినందించారు.

  • #PoliceCommemorationDay is about expressing gratitude to our police personnel and their families all across India. We pay tributes to all the police personnel martyred in the line of duty. Their sacrifice and service would always be remembered: PM Modi pic.twitter.com/SsWncBN5Im

    — ANI (@ANI) October 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలపటమే అమరవీరుల దినోత్సవానికి నిజమైన అర్థం. ప్రజలకు సేవచేసేందుకు పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు. ఇది మనం గర్వించాల్సిన విషయం. వారి త్యాగాలు మరువలేనివి."

----- ప్రధాని మోదీ.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హోంశాఖ మంత్రి అమిత్​షా దిల్లీలోని పోలీస్​ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. కొవిడ్ -19పై పోరులో 343మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు అమరవీరుల ​ సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ట్విట్టర్​ వేదికగా నివాళులర్పించారు. శాంతిభద్రతలు కాపాడటం నుంచీ అత్యంత క్లిష్టమైన నేరాల్ని ఛేదించేవరకు పోలీసులు చేస్తోన్న కృషిని ప్రధాని కొనియాడారు. కొవిడ్​-19 కట్టడిలో భాగంగా పోలీసుల చేస్తోన్న సేవలను అభినందించారు.

  • #PoliceCommemorationDay is about expressing gratitude to our police personnel and their families all across India. We pay tributes to all the police personnel martyred in the line of duty. Their sacrifice and service would always be remembered: PM Modi pic.twitter.com/SsWncBN5Im

    — ANI (@ANI) October 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలపటమే అమరవీరుల దినోత్సవానికి నిజమైన అర్థం. ప్రజలకు సేవచేసేందుకు పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు. ఇది మనం గర్వించాల్సిన విషయం. వారి త్యాగాలు మరువలేనివి."

----- ప్రధాని మోదీ.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హోంశాఖ మంత్రి అమిత్​షా దిల్లీలోని పోలీస్​ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. కొవిడ్ -19పై పోరులో 343మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Last Updated : Oct 21, 2020, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.