ETV Bharat / bharat

రాజ్​ఘాట్​కు మోదీ- మహాత్ముడికి నివాళి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్​ఘాట్​ను సందర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

author img

By

Published : Aug 15, 2020, 7:23 AM IST

Updated : Aug 15, 2020, 7:45 AM IST

Modi at rajghat
రాజ్​ఘాట్​ను సందర్శించిన మోదీ- మహాత్ముడికి నివాళి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్​ఘాట్​ను సందర్శించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బాపూజీ సమాధికి పుష్పాంజలి ఘటించారు మోదీ.

రాజ్​ఘాట్​కు మోదీ- మహాత్ముడికి నివాళి
Modi at rajghat
మోదీ పుష్పాంజలి
Modi at rajghat
మహాత్ముడికి ప్రధాని మోదీ వందనం

అంతకుముందు దేశ ప్రజలకు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. 'దేశవాసులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్' అంటూ ట్వీట్ చేశారు.

Modi at rajghat
రాజ్​ఘాట్ వద్ద మోదీ

మరోవైపు ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రతతో అన్నిఏర్పాట్లు చేశారు అధికారులు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం వంటి నిబంధనలను పాటిస్తున్నారు.

Modi at rajghat
భద్రతా సిబ్బంది తనిఖీలు
Modi at rajghat
భద్రతా సిబ్బంది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్​ఘాట్​ను సందర్శించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బాపూజీ సమాధికి పుష్పాంజలి ఘటించారు మోదీ.

రాజ్​ఘాట్​కు మోదీ- మహాత్ముడికి నివాళి
Modi at rajghat
మోదీ పుష్పాంజలి
Modi at rajghat
మహాత్ముడికి ప్రధాని మోదీ వందనం

అంతకుముందు దేశ ప్రజలకు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. 'దేశవాసులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్' అంటూ ట్వీట్ చేశారు.

Modi at rajghat
రాజ్​ఘాట్ వద్ద మోదీ

మరోవైపు ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రతతో అన్నిఏర్పాట్లు చేశారు అధికారులు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం వంటి నిబంధనలను పాటిస్తున్నారు.

Modi at rajghat
భద్రతా సిబ్బంది తనిఖీలు
Modi at rajghat
భద్రతా సిబ్బంది
Last Updated : Aug 15, 2020, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.