ETV Bharat / bharat

'వర్తమాన రాజకీయాలకు దూరంగా...'

సమాచార వ్యవస్థ సరిగా లేని కారణంగా వర్తమాన రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం కలిగిందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఉత్తరాఖండ్​ కేదార్​నాథ్​ ఆలయ పరిసరాల్లో శనివారం ప్రారంభించిన ధ్యానాన్ని  17 గంటల అనంతరం నేటి ఉదయం ముగించారు.

author img

By

Published : May 19, 2019, 10:09 AM IST

Updated : May 19, 2019, 10:56 AM IST

'వర్తమాన రాజకీయాలకు దూరంగా...'

కేదార్​నాథ్​ యాత్ర రూపంలో వర్తమాన రాజకీయాలకు దూరంగా గడిపే అవకాశం వచ్చిందని చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. రుద్రగుహలో ఏకధాటిగా 17గంటలు ధ్యానం చేసిన మోదీ... ఉదయం బయటకు వచ్చారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చిన ప్రజలతో మమేకమయ్యారు.

కేదార్​నాథ్​ సందర్శనకు అనుమతి ఇచ్చినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని.

'వర్తమాన రాజకీయాలకు దూరంగా...'

"ఆధ్యాత్మిక శోభ కలిగిన కేదార్​నాథ్​ ఆలయాన్ని సందర్శించేందుకు కొన్నేళ్లుగా అవకాశం వస్తోంది. కేదార్​నాథ్​కు గతంలో నేను వచ్చినప్పుడు హృదయంలో ఒక భారం ఉండేది... ఏదైనా చేయాలని. గుజరాత్​ కేంద్రంగా ఉంటూ పనిచేసేవాడిని. ప్రధానిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఉత్తరాఖండ్​లోనూ అనుకూల ప్రభుత్వం ఏర్పడింది. కేదార్​నాథ్ అభివృద్ధి కోసం ఓ బృహత్​ ప్రణాళిక తయారు చేశాం. దాని ఆధారంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సమయం ఉంటే ఇక్కడి అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తాను. ప్రస్తుతం ఒక విధంగా భారత్​లోని వర్తమాన రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎలాంటి సమాచారం లేని స్థితిలో ఉన్నాను. నాకు నేనుగా ఉన్నాను."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మోదీ గత రెండేళ్లలో చార్​ధామ్ క్షేత్రాలను సందర్శించడం ఇది నాలుగోసారి.

ఇదీ చూడండి: ప్రపంచంలో అత్యంత ఎత్తున ఉన్న పోలింగ్​ కేంద్రం ఇదే..

కేదార్​నాథ్​ యాత్ర రూపంలో వర్తమాన రాజకీయాలకు దూరంగా గడిపే అవకాశం వచ్చిందని చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. రుద్రగుహలో ఏకధాటిగా 17గంటలు ధ్యానం చేసిన మోదీ... ఉదయం బయటకు వచ్చారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చిన ప్రజలతో మమేకమయ్యారు.

కేదార్​నాథ్​ సందర్శనకు అనుమతి ఇచ్చినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని.

'వర్తమాన రాజకీయాలకు దూరంగా...'

"ఆధ్యాత్మిక శోభ కలిగిన కేదార్​నాథ్​ ఆలయాన్ని సందర్శించేందుకు కొన్నేళ్లుగా అవకాశం వస్తోంది. కేదార్​నాథ్​కు గతంలో నేను వచ్చినప్పుడు హృదయంలో ఒక భారం ఉండేది... ఏదైనా చేయాలని. గుజరాత్​ కేంద్రంగా ఉంటూ పనిచేసేవాడిని. ప్రధానిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఉత్తరాఖండ్​లోనూ అనుకూల ప్రభుత్వం ఏర్పడింది. కేదార్​నాథ్ అభివృద్ధి కోసం ఓ బృహత్​ ప్రణాళిక తయారు చేశాం. దాని ఆధారంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సమయం ఉంటే ఇక్కడి అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తాను. ప్రస్తుతం ఒక విధంగా భారత్​లోని వర్తమాన రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎలాంటి సమాచారం లేని స్థితిలో ఉన్నాను. నాకు నేనుగా ఉన్నాను."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మోదీ గత రెండేళ్లలో చార్​ధామ్ క్షేత్రాలను సందర్శించడం ఇది నాలుగోసారి.

ఇదీ చూడండి: ప్రపంచంలో అత్యంత ఎత్తున ఉన్న పోలింగ్​ కేంద్రం ఇదే..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Miami - 19 May 2019
1. Various of Blue Moon above downtown Miami
STORYLINE:
A rare Blue Moon was visible over downtown Miami on Saturday night.
This phenomenon comes about when a full moon occurs more than normal in a season, or a full moon takes place twice in the same month.
Nasa says that as this full moon is the third full moon in a season with four, this is a Bull Moon by the older definition.
The moon won't appear bluer in colour, Nasa says.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 19, 2019, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.