ETV Bharat / bharat

క్వారంటైన్​ కేంద్రంలోనే ఒక్కటైన ప్రేమజంట! - odisha quarantine marriage

ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ఓ జంటకు క్వారంటైన్​ కేంద్రమే పెళ్లి మండపమయ్యింది. ఇంట్లో కటుంబసభ్యులు అంగీకరించని వివాహానికి.. స్థానికులు, అధికారులే పెళ్లి పెద్దలయ్యారు. ప్రేమ పక్షులకు వైభవంగా పెళ్లి జరిపించి ఒక్కటి చేశారు.

Lovebirds get married in quarentine centere
క్వారంటైన్​ కేంద్రంలోనే ఒక్కటైన ప్రేమజంట!
author img

By

Published : May 27, 2020, 11:36 AM IST

Updated : May 27, 2020, 12:53 PM IST

క్వారంటైన్​ కేంద్రంలోనే ఒక్కటైన ప్రేమజంట!

ప్రేమించుకున్నవాళ్లు కరోనా కారణంగా దూరంగా ఉండటం వింటున్నాం. అయితే అదే వైరస్​ ఇద్దరు ప్రేమికులను ఒక్కటి చేసింది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట.. లాక్​డౌన్​ కారణంగా తిరిగి స్వస్థలానికి వచ్చారు. ఆ తర్వాత క్వారంటైన్​ కేంద్రంలోనే ప్రేమపక్షులు వివాహం చేసుకొని జీవిత భాగస్వాములయ్యారు. ఒడిశాలోని నిమాపాడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

షాగాడ గ్రామానికి చెందిన సౌరభ్​ దాస్​, డెలాంగ్​కు చెందిన దీప్తి రాణీ దాస్​లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కుటుంబసభ్యులు వారి ప్రేమకు అంగీకారం తెలపకపోవడం వల్ల ఇద్దరూ గుజరాత్​కు​ పారిపోయారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన 4 నెలల అనంతరం కరోనాతో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించారు. ఈ క్రమంలోనే మే 10న స్వగ్రామానికి తిరిగొచ్చిందీ జంట.

Lovebirds get married in quarentine centere
క్వారంటైన్​ కేంద్రంలోనే ఒక్కటైన ప్రేమజంట!

వారిరువురిని షాగాడ గ్రామంలోని క్వారంటైన్​ కేంద్రంలో ఉంచారు. 14 రోజుల అనంతరం వైరస్​ నెగిటివ్​గా​ నిర్ధరణ కాగా.. క్వారంటైన్​ నుంచి పంపించారు. స్థానికులు, అధికారులు ఇరువురి గురించి తెలుసుకొని.. వారే పెళ్లి పెద్దలై వివాహం జరిపించారు. అనంతరం ఇద్దరి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.

Lovebirds get married in quarentine centere
క్వారంటైన్​ కేంద్రంలోనే ఒక్కటైన ప్రేమజంట!

క్వారంటైన్​ కేంద్రంలోనే ఒక్కటైన ప్రేమజంట!

ప్రేమించుకున్నవాళ్లు కరోనా కారణంగా దూరంగా ఉండటం వింటున్నాం. అయితే అదే వైరస్​ ఇద్దరు ప్రేమికులను ఒక్కటి చేసింది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట.. లాక్​డౌన్​ కారణంగా తిరిగి స్వస్థలానికి వచ్చారు. ఆ తర్వాత క్వారంటైన్​ కేంద్రంలోనే ప్రేమపక్షులు వివాహం చేసుకొని జీవిత భాగస్వాములయ్యారు. ఒడిశాలోని నిమాపాడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

షాగాడ గ్రామానికి చెందిన సౌరభ్​ దాస్​, డెలాంగ్​కు చెందిన దీప్తి రాణీ దాస్​లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కుటుంబసభ్యులు వారి ప్రేమకు అంగీకారం తెలపకపోవడం వల్ల ఇద్దరూ గుజరాత్​కు​ పారిపోయారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన 4 నెలల అనంతరం కరోనాతో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించారు. ఈ క్రమంలోనే మే 10న స్వగ్రామానికి తిరిగొచ్చిందీ జంట.

Lovebirds get married in quarentine centere
క్వారంటైన్​ కేంద్రంలోనే ఒక్కటైన ప్రేమజంట!

వారిరువురిని షాగాడ గ్రామంలోని క్వారంటైన్​ కేంద్రంలో ఉంచారు. 14 రోజుల అనంతరం వైరస్​ నెగిటివ్​గా​ నిర్ధరణ కాగా.. క్వారంటైన్​ నుంచి పంపించారు. స్థానికులు, అధికారులు ఇరువురి గురించి తెలుసుకొని.. వారే పెళ్లి పెద్దలై వివాహం జరిపించారు. అనంతరం ఇద్దరి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.

Lovebirds get married in quarentine centere
క్వారంటైన్​ కేంద్రంలోనే ఒక్కటైన ప్రేమజంట!
Last Updated : May 27, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.