ETV Bharat / bharat

లైవ్​: నిలకడగా జైట్లీ ఆరోగ్యం-ఎయిమ్స్ ప్రకటన

author img

By

Published : Aug 9, 2019, 8:42 PM IST

Updated : Aug 9, 2019, 10:44 PM IST

అరుణ్​ జైట్లీ

22:23 August 09

ఎయిమ్స్​కు చేరుకుంటున్న నేతలు

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఇవాళ మధ్యాహ్నం శ్వాస తీసుకొనేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు జైట్లీని ఎయిమ్స్‌కు తరలించారు. గుండె సంబంధమైన విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.

జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. జైట్లీని ఐసీయూలో ఉంచామని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. జైట్లీ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న భాజపా నాయకులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా.. జైట్లీ ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఎయిమ్స్‌ చేరుకున్నారు.

కొన్నాళ్లుగా అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. గతేడాది మేలో ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. గతంలో ఆయన బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

22:02 August 09

  • ఎయిమ్స్‌కు వచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
  • ఎయిమ్స్‌కు వచ్చిన రవిశంకర్‌ ప్రసాద్‌, జేపీ నడ్డా, హర్షవర్ధన్‌, శరద్‌ యాదవ్‌
  • ఎయిమ్స్‌కు వచ్చిన బాబా రాందేవ్‌

21:55 August 09

నిలకడగానే జైట్లీ ఆరోగ్యం: ఎయిమ్స్

తీవ్ర అనారోగ్యం కారణంగా కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ దిల్లీ ఎయిమ్స్​లో ఈ రోజు ఉదయం చేరినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య బులెటిన్​లో తెలిపారు. 

జైట్లీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు దిల్లీ పెద్దలు ఎయిమ్స్​కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఎయిమ్స్​కు వచ్చారు. 

కొన్నాళ్లుగా గుండె, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు జైట్లీ. 

21:10 August 09

  • All India Institute of Medical Sciences, Delhi: Arun Jaitley was admitted to AIIMS today morning. He is currently undergoing treatment in the intensive care unit under the supervision of a multidisciplinary team of doctors. At present, he is haemodynamically stable. (file pic) pic.twitter.com/zqq8lK9dTP

    — ANI (@ANI) August 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది  ఎయిమ్స్‌ ఆసుపత్రి. అరుణ్‌ జైట్లీ ఇవాళ ఉదయం ఆస్పత్రిలో చేరారని ప్రకటించింది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది.

20:54 August 09

  • Delhi: Prime Minister Narendra Modi arrives at All India Institute of Medical Sciences (AIIMS) where Former Finance Minister Arun Jaitley has been admitted pic.twitter.com/nW91PEEl25

    — ANI (@ANI) August 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్​షా దిల్లీ ఎయిమ్స్​కు చేరుకున్నారు. అరుణ్​ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. 

20:43 August 09

ఎయిమ్స్​కు చేరుకున్న మోదీ, అమిత్​ షా

  • కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత
  • గుండె, మూత్రపిండ సమస్యలతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరిక
  • ఎయిమ్స్‌లో అరుణ్‌ జైట్లీకి చికిత్స అందిస్తున్న వైద్య బృందం
  • ఎయిమ్స్‌కు వచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా
  • జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మోదీ, అమిత్‌షా
  • ఎయిమ్స్‌కు వచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌

14:59 August 09

భాజపా సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్​జైట్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అనారోగ్యం కారణంగా దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. 

ప్రస్తుతం ఆయనను పరిశీలనలో ఉంచారని... ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని సమాచారం. ఈ ఏడాది మేలో జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2014లో  జైట్లీకి బేరియాట్రిక్ శస్త్ర చికిత్స జరిగింది. 

22:23 August 09

ఎయిమ్స్​కు చేరుకుంటున్న నేతలు

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఇవాళ మధ్యాహ్నం శ్వాస తీసుకొనేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు జైట్లీని ఎయిమ్స్‌కు తరలించారు. గుండె సంబంధమైన విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.

జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. జైట్లీని ఐసీయూలో ఉంచామని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. జైట్లీ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న భాజపా నాయకులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా.. జైట్లీ ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఎయిమ్స్‌ చేరుకున్నారు.

కొన్నాళ్లుగా అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. గతేడాది మేలో ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. గతంలో ఆయన బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

22:02 August 09

  • ఎయిమ్స్‌కు వచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
  • ఎయిమ్స్‌కు వచ్చిన రవిశంకర్‌ ప్రసాద్‌, జేపీ నడ్డా, హర్షవర్ధన్‌, శరద్‌ యాదవ్‌
  • ఎయిమ్స్‌కు వచ్చిన బాబా రాందేవ్‌

21:55 August 09

నిలకడగానే జైట్లీ ఆరోగ్యం: ఎయిమ్స్

తీవ్ర అనారోగ్యం కారణంగా కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ దిల్లీ ఎయిమ్స్​లో ఈ రోజు ఉదయం చేరినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య బులెటిన్​లో తెలిపారు. 

జైట్లీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు దిల్లీ పెద్దలు ఎయిమ్స్​కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఎయిమ్స్​కు వచ్చారు. 

కొన్నాళ్లుగా గుండె, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు జైట్లీ. 

21:10 August 09

  • All India Institute of Medical Sciences, Delhi: Arun Jaitley was admitted to AIIMS today morning. He is currently undergoing treatment in the intensive care unit under the supervision of a multidisciplinary team of doctors. At present, he is haemodynamically stable. (file pic) pic.twitter.com/zqq8lK9dTP

    — ANI (@ANI) August 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది  ఎయిమ్స్‌ ఆసుపత్రి. అరుణ్‌ జైట్లీ ఇవాళ ఉదయం ఆస్పత్రిలో చేరారని ప్రకటించింది. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది.

20:54 August 09

  • Delhi: Prime Minister Narendra Modi arrives at All India Institute of Medical Sciences (AIIMS) where Former Finance Minister Arun Jaitley has been admitted pic.twitter.com/nW91PEEl25

    — ANI (@ANI) August 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్​షా దిల్లీ ఎయిమ్స్​కు చేరుకున్నారు. అరుణ్​ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. 

20:43 August 09

ఎయిమ్స్​కు చేరుకున్న మోదీ, అమిత్​ షా

  • కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత
  • గుండె, మూత్రపిండ సమస్యలతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరిక
  • ఎయిమ్స్‌లో అరుణ్‌ జైట్లీకి చికిత్స అందిస్తున్న వైద్య బృందం
  • ఎయిమ్స్‌కు వచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా
  • జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మోదీ, అమిత్‌షా
  • ఎయిమ్స్‌కు వచ్చిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌

14:59 August 09

భాజపా సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్​జైట్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అనారోగ్యం కారణంగా దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. 

ప్రస్తుతం ఆయనను పరిశీలనలో ఉంచారని... ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని సమాచారం. ఈ ఏడాది మేలో జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2014లో  జైట్లీకి బేరియాట్రిక్ శస్త్ర చికిత్స జరిగింది. 

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Iran, Middle East and North Africa. Max use 90 seconds per match and 5 minutes per day of competition. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Bangkok, Thaland. 9th August 2019.
AGMK FC (yellow) vs Naft Al Wasat (white)
1. 00:00 Teams walk out
First half:
2. 00:06 GOAL: 14th minute, Angellott Caro scored for Naft Al Wasat, 1-0 Naft Al Wasat
3. 00:17 GOAL: 15th minute, Ikhtiyor Ropiev scored for AGMK FC, 1-1 AGMK FC
4. 00:31 Haitham Abbas Bawei, head coach of Naft Al Wasat
Second half:
5. 00:36 GOAL: 25th minute, Ikhtiyor Ropiev scored for AGMK FC, 2-1 AGMK FC
6. 00:50 OWN GOAL: 29th minute, Tareq Zeyad Sulaiman own goal, 3-1 AGMK FC
7. 00:58 GOAL:  31st minute, Ikhtiyor Ropiev scored hat-rick, 4-1 AGMK FC
8. 01:12 GOAL:  39th minute, Khusniddin Nishonov scored from his own half into an unguarded goal, 5-1 AGMK FC
9. 01:26 GOAL: 40th minute, Ghaith Riyadh Arab scored from close range, 2-5 Naft Al Wasat.
10. 01:35 GOAL: 40th minute, Angellott Caro scored for Naft Al Wasat, 3-5 Naft Al Wasat.
SOURCE: Lagardere Sports
DURATION: 01:47
STORYLINE:
AGMK FC of Uzbekistan defeated Iraq's Naft Al Wasat 5-3 in their second round tie of Group B at the AFC Futsal Club Championship 2019 in Bangkok on Friday.
Last Updated : Aug 9, 2019, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.