ETV Bharat / bharat

దేశంలో క్రీడాస్ఫూర్తి తరహాలో ఇస్రో-స్ఫూర్తి: మోదీ

యావత్ దేశం ఇస్రో స్ఫూర్తితో నిండిపోయిందని వ్యాఖ్యానించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. చంద్రయాన్​-2  జాబిల్లి యాత్ర దేశాన్ని ఏకం చేసిందన్నారు. హరియాణా రోహ్​తక్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మోదీ.

author img

By

Published : Sep 8, 2019, 11:38 PM IST

Updated : Sep 29, 2019, 10:41 PM IST

దేశంలో క్రీడాస్ఫూర్తి తరహాలో ఇస్రో-స్ఫూర్తి: మోదీ

క్రీడా స్ఫూర్తి తరహాలో ఇస్రో స్ఫూర్తితో దేశం ఉప్పొంగిపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు మోదీ. ప్రతికూలతను అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.

హరియాణా రోహ్​తక్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. సెప్టెంబరు 7న ఉదయం 1:50 గంటలకు చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్​ ఆచూకీ కోల్పోయిన ఘటనను గుర్తుచేశారు. ఆ వంద సెకన్ల పాటు జరిగిన పరిణామాలు 125 కోట్ల మంది భారతీయుల స్వభావాన్ని ప్రతిబింబించాయని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరినీ ఇస్రో ఏకం చేసిందని కొనియాడారు.

దేశంలో క్రీడాస్ఫూర్తి తరహాలో ఇస్రో-స్ఫూర్తి: మోదీ

" సెప్టెంబరు 7వ తేధీ ఉదయం 1:15 గంటలకు దేశం, ప్రపంచ దేశాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఇస్రో శుభావర్త కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ ఘటన తర్వాత 100 సెకన్ల పాటు దేశమంతా ఏకమయ్యింది. మహోన్నత పరిణామాలను నేను చూడగలిగాను. క్రీడా స్ఫూర్తి తరహాలో దేశమంతా ఇస్రో స్ఫూర్తితో నిండిపోయింది"

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ల్యాండర్​ ఆచూకీ లభ్యం.. కానీ...

క్రీడా స్ఫూర్తి తరహాలో ఇస్రో స్ఫూర్తితో దేశం ఉప్పొంగిపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు మోదీ. ప్రతికూలతను అంగీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.

హరియాణా రోహ్​తక్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. సెప్టెంబరు 7న ఉదయం 1:50 గంటలకు చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్​ ఆచూకీ కోల్పోయిన ఘటనను గుర్తుచేశారు. ఆ వంద సెకన్ల పాటు జరిగిన పరిణామాలు 125 కోట్ల మంది భారతీయుల స్వభావాన్ని ప్రతిబింబించాయని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరినీ ఇస్రో ఏకం చేసిందని కొనియాడారు.

దేశంలో క్రీడాస్ఫూర్తి తరహాలో ఇస్రో-స్ఫూర్తి: మోదీ

" సెప్టెంబరు 7వ తేధీ ఉదయం 1:15 గంటలకు దేశం, ప్రపంచ దేశాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఇస్రో శుభావర్త కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ ఘటన తర్వాత 100 సెకన్ల పాటు దేశమంతా ఏకమయ్యింది. మహోన్నత పరిణామాలను నేను చూడగలిగాను. క్రీడా స్ఫూర్తి తరహాలో దేశమంతా ఇస్రో స్ఫూర్తితో నిండిపోయింది"

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ల్యాండర్​ ఆచూకీ లభ్యం.. కానీ...

Rajouri (J-K), Sep 08 (ANI): Heavy shelling by Pakistan damaged several houses in Kalal and Deeing village in Nowshera of Rajouri district. Indian Army retaliated strongly. Mortar shells were spotted across the village fired by Pakistan Army. Police is present at the spot to assist locals. Brijesh, Deputy Superintendent of Police said, "No casualty or injury reported till now."
Last Updated : Sep 29, 2019, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.