ETV Bharat / bharat

దేశ ప్రజలే లక్ష్యంగా పాకిస్థాన్​ కాల్పులు : భారత సైన్యం

author img

By

Published : Oct 12, 2019, 5:51 AM IST

జమ్ముకశ్మీర్​ సరిహద్దు నియంత్రణరేఖ వెంబడి పాక్​ పదేపదే కాల్పుల విరమణకు పాల్పడుతోంది. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం దేశ ప్రజలే లక్ష్యంగా దాడికి తెగిస్తోందని భారత సైనికాధికారులు తెలిపారు. అలాగే వందలకొద్దీ ఉగ్రవాదులు కశ్మీర్​లో చొరబడేందుకు ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు.

దేశ ప్రజలే లక్ష్యంగా పాకిస్థాన్​ కాల్పులు : భారత సైన్యం

దేశ ప్రజలే లక్ష్యంగా పాకిస్థాన్​ కాల్పులకు తెగిస్తోందని భారత సైనికాధికారులు తెలిపారు. నియంత్రణరేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లుపొడుస్తున్న పాక్​.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు. కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం పాక్​ సైనిక కవ్వింపులు మరింత ఎక్కువైనట్లు స్పష్టం చేశారు.

పాక్​, భారత సైన్యాధికారుల మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని గణాంకాలతో సహా ప్రస్తావించింది. అలాగే జమ్ముకశ్మీర్​లో గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రదాడులు చాలా వరకు తగ్గినట్లు అధికారులు స్పష్టం చేశారు.

" కశ్మీర్​లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నందున ఉగ్రమూకలు ఆయుధాల సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ పాకిస్థాన్​ మాత్రం తీవ్రవాదులందరికీ వేర్వేరు మార్గాల ద్వారా ఆయుధాలు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొందరు ఉగ్రవాదులు.. జమ్ముకశ్మీర్​లో విధులు నిర్వర్తిస్తున్న ప్రత్యేక పోలీసు అధికారుల(ఎస్​పీఓ)నుంచి తుపాకులను దోపిడీ చేస్తున్నారు."

- రణ్​బీర్ సింగ్​, ఉత్తర ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​

కశ్మీర్​లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు

దాదాపు 500 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో చొరబడేందుకు యత్నిస్తున్నారని రణ్​బీర్​ సింగ్ తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో చొరబడే అవకాశం కోసం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణరేఖ వద్ద శిక్షణ శిబిరాల్లో వీరంతా మాటు వేసుకుని కూర్చున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

" జమ్ముకశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు పాక్‌ సహకారంతో రెండు నుంచి మూడొందల మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు. శిబిరాల్లో ఉగ్రవాదులకిచ్చే శిక్షణ సమయాన్ని బట్టి ఈ సంఖ్య ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ముష్కరుల సంఖ్య ఎంత ఉన్నా.. వారిని అదుపు చేసే సత్తా భారత సైనికులకు ఉంది."
- రణ్​బీర్ సింగ్​, ఉత్తర ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​

ఇదీ చూడండి : ఫోర్బ్స్​: భారత అపరకుబేరుడు మళ్లీ ముకేశ్​ అంబానీనే

దేశ ప్రజలే లక్ష్యంగా పాకిస్థాన్​ కాల్పులకు తెగిస్తోందని భారత సైనికాధికారులు తెలిపారు. నియంత్రణరేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లుపొడుస్తున్న పాక్​.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు. కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం పాక్​ సైనిక కవ్వింపులు మరింత ఎక్కువైనట్లు స్పష్టం చేశారు.

పాక్​, భారత సైన్యాధికారుల మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని గణాంకాలతో సహా ప్రస్తావించింది. అలాగే జమ్ముకశ్మీర్​లో గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రదాడులు చాలా వరకు తగ్గినట్లు అధికారులు స్పష్టం చేశారు.

" కశ్మీర్​లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నందున ఉగ్రమూకలు ఆయుధాల సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ పాకిస్థాన్​ మాత్రం తీవ్రవాదులందరికీ వేర్వేరు మార్గాల ద్వారా ఆయుధాలు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొందరు ఉగ్రవాదులు.. జమ్ముకశ్మీర్​లో విధులు నిర్వర్తిస్తున్న ప్రత్యేక పోలీసు అధికారుల(ఎస్​పీఓ)నుంచి తుపాకులను దోపిడీ చేస్తున్నారు."

- రణ్​బీర్ సింగ్​, ఉత్తర ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​

కశ్మీర్​లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు

దాదాపు 500 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో చొరబడేందుకు యత్నిస్తున్నారని రణ్​బీర్​ సింగ్ తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో చొరబడే అవకాశం కోసం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణరేఖ వద్ద శిక్షణ శిబిరాల్లో వీరంతా మాటు వేసుకుని కూర్చున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

" జమ్ముకశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు పాక్‌ సహకారంతో రెండు నుంచి మూడొందల మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు. శిబిరాల్లో ఉగ్రవాదులకిచ్చే శిక్షణ సమయాన్ని బట్టి ఈ సంఖ్య ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ముష్కరుల సంఖ్య ఎంత ఉన్నా.. వారిని అదుపు చేసే సత్తా భారత సైనికులకు ఉంది."
- రణ్​బీర్ సింగ్​, ఉత్తర ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​

ఇదీ చూడండి : ఫోర్బ్స్​: భారత అపరకుబేరుడు మళ్లీ ముకేశ్​ అంబానీనే

RESTRICTION SUMMARY: NO ACCESS US
SHOTLIST:
++QUALITY AS INCOMING++
ABC NEWS - NO ACCESS US
Washington, DC - 11 October 2019
1. Actress Jane Fonda (wearing hat) being arrested on the steps of the US Capitol building
2. Fonda being escorted away by police
STORYLINE:
Jane Fonda was arrested at the US Capitol on Friday while peacefully protesting climate change.
The American actress and activist was handcuffed on the east side steps and escorted into a police vehicle. Video of the arrest circulated online.
Fonda was one of 16 people arrested for unlawfully protesting and was charged with "crowding, obstructing or incommoding." She was released hours later.
On Thursday, the actress vowed to join Friday protests at the Capitol "inspired and emboldened by the incredible movement our youth have created."
Ira Arlook, of the group Fire Drill Fridays, confirmed that Fonda was arrested at the inaugural demonstration Friday.
Before her arrest, Fonda in a speech called climate change "a collective crisis that demands collective action now."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.