దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,971 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 287 మంది మరణించారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కొవిడ్-19 కేసులపరంగా భారత్ ఇప్పటికే ఇటలీని అధిగమించింది.
![daily corona virus updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7510516_india-corona.jpg)