భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేల మంది ఈ మహమ్మారికి బాధితులుగా మారుతున్నారు. ఒక్కరోజు వ్యవధిలో 48,661 కేసులు, 705 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 85 వేలు దాటింది.
![india statistics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8175947_india.jpg)
ఇదీ చూడండి: 'జవాన్ల శౌర్య, పరాక్రమాలతోనే కార్గిల్ విజయం'