ETV Bharat / bharat

కరోనా 'పంజా': భారత్​లో ఒక్కరోజే 48,661 కేసులు - india covid-19 cases

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా 48,661 కేసులు నమోదవగా.. 705 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 13 లక్షల 85 వేలు దాటాయి.

corona
భారత్​లో కరోనా విలయం.. కొత్తగా 705మంది మృతి
author img

By

Published : Jul 26, 2020, 10:16 AM IST

Updated : Jul 26, 2020, 10:23 AM IST

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేల మంది ఈ మహమ్మారికి బాధితులుగా మారుతున్నారు. ఒక్కరోజు వ్యవధిలో 48,661 కేసులు, 705‬ మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 85 వేలు దాటింది.

india statistics
భారత్​లో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: 'జవాన్ల శౌర్య, పరాక్రమాలతోనే కార్గిల్ విజయం'

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేల మంది ఈ మహమ్మారికి బాధితులుగా మారుతున్నారు. ఒక్కరోజు వ్యవధిలో 48,661 కేసులు, 705‬ మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 85 వేలు దాటింది.

india statistics
భారత్​లో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: 'జవాన్ల శౌర్య, పరాక్రమాలతోనే కార్గిల్ విజయం'

Last Updated : Jul 26, 2020, 10:23 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.