దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ను మే 3వరకు పొడిగించింది కేంద్రం. ఈ మేరకు మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ.
లాక్డౌన్తో దేశ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడినా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టంచేశారు.
![highlights-of-pm-modis-speech-on-corona-virus-outbreak](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6784819_key.jpg)
ఇదీ చూడండి:- మోదీ 'సప్త పది'... కరోనాపై విజయానికి మార్గమిది!