ETV Bharat / bharat

మోదీ 'లాక్​డౌన్​ 2.0' స్పీచ్​ హైలైట్స్​

author img

By

Published : Apr 14, 2020, 11:25 AM IST

Updated : Apr 14, 2020, 12:23 PM IST

దేశంలోని ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మే 3 వరకు లాక్​డౌన్​ పొడిగింపు ప్రకటనతో పాటు.. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనాపై విజయానికి 'సప్త'పది సూత్రాలను నిర్దేశించారు. ప్రజలు వాటిని తప్పకుండా పాటించాలన్నారు.

HIGHLIGHTS OF PM MODI'S SPEECH ON CORONA VIRUS OUTBREAK
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో లాక్​డౌన్​ను మే 3వరకు పొడిగించింది కేంద్రం. ఈ మేరకు మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ.

లాక్​డౌన్​తో దేశ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడినా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టంచేశారు.

highlights-of-pm-modis-speech-on-corona-virus-outbreak
మోదీ ప్రసంగం హైలైట్స్​

ఇదీ చూడండి:- మోదీ 'సప్త పది'... కరోనాపై విజయానికి మార్గమిది!

Last Updated : Apr 14, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.