ETV Bharat / bharat

గృహ హింస ఆరోపణలతో డీజీపై వేటు - ప్రభుత్వ ఉన్నతాధికారిపై వేటు

గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాసిక్యూషన్​ డైరెక్టరేట్ డీజీ పురుషోత్తం శర్మను మధ్యప్రదేశ్​ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.

government
ప్రభుత్వ ఉన్నతాధికారిపై వేటు
author img

By

Published : Sep 28, 2020, 1:03 PM IST

Updated : Sep 28, 2020, 1:09 PM IST

మధ్యప్రదేశ్​ పబ్లిక్ ప్రాసిక్యూషన్​ డైరెక్టరేట్ డైరెక్టర్​ జనరల్ పురుషోత్తం శర్మను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆయన భార్యపై గృహ హింసకు పాల్పడినట్లు రాష్ట్ర మహిళా కమిషన్​ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తన భర్త నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆయన భార్య ఫిర్యాదు చేసింది. భద్రత కల్పించాలని అభ్యర్థించింది. ఈ విషయంలో శర్మపై ఎఫ్​ఐఆర్​ నమోదయ్యే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్​ పబ్లిక్ ప్రాసిక్యూషన్​ డైరెక్టరేట్ డైరెక్టర్​ జనరల్ పురుషోత్తం శర్మను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆయన భార్యపై గృహ హింసకు పాల్పడినట్లు రాష్ట్ర మహిళా కమిషన్​ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తన భర్త నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆయన భార్య ఫిర్యాదు చేసింది. భద్రత కల్పించాలని అభ్యర్థించింది. ఈ విషయంలో శర్మపై ఎఫ్​ఐఆర్​ నమోదయ్యే అవకాశం ఉంది.

Last Updated : Sep 28, 2020, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.