ETV Bharat / bharat

'గోళీలాట కాదు'

బాలాకోట్​ వైమానిక దాడుల్లో చనిపోయిన ముష్కరుల సంఖ్య చెప్పాలని డిమాండ్​ చేస్తోన్న ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు భాజపా నేతలు. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో ఎలా తెలుస్తుందని వ్యంగ్యంగా స్పందించారు కేంద్ర మంత్రి (రిటైర్డ్) జనరల్ వీకే సింగ్.

author img

By

Published : Mar 6, 2019, 5:57 PM IST

వైమానిక దాడులపై జనరల్ వీకే సింగ్

బాలాకోట్ వైమానిక దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య తెలపాలన్న ప్రతిపక్షాలపై భాజపా విమర్శలు గుప్పిస్తోంది. దోమల మందు ధాటికి మృతి చెందిన దోమల్ని రాత్రంతా మేలుకుని లెక్కించలేమని ఛలోక్తులు విసిరారు కేంద్రమంత్రి (రిటైర్డ్) జనరల్ వీకే సింగ్. ఉగ్రవాదుల సంఖ్యను లెక్కించడానికి ఇదేమీ గోళీలాట కాదని ట్విట్టర్​లో స్పందించారు.

"తెల్లవారుజాము 3.30 గంటలకు దోమలు విపరీతంగా ఉన్నాయి. నేను హిట్​తో దోమల్ని చంపేశాను. ఇప్పుడు లెక్కిస్తూ కూర్చోవాలా, చక్కగా నిద్రపోవాలా..?"-(రిటైర్డ్)జనరల్ వీకే సింగ్, విదేశాంగ శాఖ సహాయమంత్రి

  • रात ३.३० बजे मच्छर बहुत थे,

    तो मैंने HIT मारा।

    अब मच्छर कितने मारे, ये गिनने बैठूँ,

    या आराम से सो जाऊँ? #GenerallySaying

    — Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హరియాణా మంత్రి అనిల్​ విజ్​ సైతం ఇదే తరహా ట్వీట్ చేశారు. మరోసారి దాడి చేసినప్పుడు లెక్కించేందుకు వీలుగా కాంగ్రెస్ నేతలు అక్కడ నిలబడాలని ఎద్దేవా చేశారు.

undefined
  • अगली बार भारत जब पाकिस्तान में छिपे आतंकवादियों पर बम गिराएं तो #महागठबंधन के किसी नेता को नीचे खड़ा कर देना चाहिए ताकि वह लाशें खुद गिन सकें ।

    — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మృతదేహాల్ని లెక్కించలేదని వైమానిక దళాధిపతి ఎయిర్​ చీఫ్​ మార్షల్ బీఎస్ ధనోవా తెలిపారు. 250కి పైగా ముష్కరులు మృతి చెంది ఉంటారని భాజపా అధినేత అమిత్​షా పేర్కొన్నారు.

undefined

ఫిబ్రవరి 14 నాటి పుల్వామా దాడి అనంతరం జైషే ఉగ్రవాద శిబిరాలపై ఫిబ్రవరి 26న దాడి చేసింది భారత వైమానిక దళం. ఈ ఘటనలో చనిపోయిన మృతుల సంఖ్యను బయటపెట్టాలని విపక్షాలు కోరాయి.

బాలాకోట్ వైమానిక దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య తెలపాలన్న ప్రతిపక్షాలపై భాజపా విమర్శలు గుప్పిస్తోంది. దోమల మందు ధాటికి మృతి చెందిన దోమల్ని రాత్రంతా మేలుకుని లెక్కించలేమని ఛలోక్తులు విసిరారు కేంద్రమంత్రి (రిటైర్డ్) జనరల్ వీకే సింగ్. ఉగ్రవాదుల సంఖ్యను లెక్కించడానికి ఇదేమీ గోళీలాట కాదని ట్విట్టర్​లో స్పందించారు.

"తెల్లవారుజాము 3.30 గంటలకు దోమలు విపరీతంగా ఉన్నాయి. నేను హిట్​తో దోమల్ని చంపేశాను. ఇప్పుడు లెక్కిస్తూ కూర్చోవాలా, చక్కగా నిద్రపోవాలా..?"-(రిటైర్డ్)జనరల్ వీకే సింగ్, విదేశాంగ శాఖ సహాయమంత్రి

  • रात ३.३० बजे मच्छर बहुत थे,

    तो मैंने HIT मारा।

    अब मच्छर कितने मारे, ये गिनने बैठूँ,

    या आराम से सो जाऊँ? #GenerallySaying

    — Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హరియాణా మంత్రి అనిల్​ విజ్​ సైతం ఇదే తరహా ట్వీట్ చేశారు. మరోసారి దాడి చేసినప్పుడు లెక్కించేందుకు వీలుగా కాంగ్రెస్ నేతలు అక్కడ నిలబడాలని ఎద్దేవా చేశారు.

undefined
  • अगली बार भारत जब पाकिस्तान में छिपे आतंकवादियों पर बम गिराएं तो #महागठबंधन के किसी नेता को नीचे खड़ा कर देना चाहिए ताकि वह लाशें खुद गिन सकें ।

    — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మృతదేహాల్ని లెక్కించలేదని వైమానిక దళాధిపతి ఎయిర్​ చీఫ్​ మార్షల్ బీఎస్ ధనోవా తెలిపారు. 250కి పైగా ముష్కరులు మృతి చెంది ఉంటారని భాజపా అధినేత అమిత్​షా పేర్కొన్నారు.

undefined

ఫిబ్రవరి 14 నాటి పుల్వామా దాడి అనంతరం జైషే ఉగ్రవాద శిబిరాలపై ఫిబ్రవరి 26న దాడి చేసింది భారత వైమానిక దళం. ఈ ఘటనలో చనిపోయిన మృతుల సంఖ్యను బయటపెట్టాలని విపక్షాలు కోరాయి.


New Delhi, Mar 06 (ANI): Congress president Rahul Gandhi along with UPA chairperson Sonia Gandhi and former Prime Minister Manmohan Singh met ambassadors and high commissioners of G-20 and neighbouring countries. The meeting was held in the national capital on Wednesday. Several other Congress leaders were also present at the meeting.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.